రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవు ఎస్ఐ రాజ్ కుమార్
మన న్యూస్:మండల వ్యాప్తంగా ఉన్న రైతులు వరి ధాన్యం కుప్పలను రహదారిపై ఆరబోసి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకూడదని ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కుప్పలను రోడ్లపై ఆరబోయవద్దని హెచ్చరించారు. వాహనదారులు కొన్ని…
మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలి మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు
మన న్యూస్ : మణుగూరు, ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు మణుగూరుమండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి. నాగరాజు లకు వినతి పత్రాలు…
కార్తీక దీపపు శోభను సంతరించుకున్న శివాలయాలు భక్తులతో పోటెత్తిన సీతంపేట శివాలయం
మన మన న్యూస్ : పినపాక నవంబర్, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. చింతబయ్యారం,సీతం పేట ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమ శివుడికి ఇష్టమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా…
అంధకారంలో బొగ్గు గుడిసె చౌరస్తా పట్టించుకుని గ్రామపంచాయతీ అధికారులు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు చౌరస్తాలో దిగాలంటే భయాందోళన చెందుతున్నారు. నెలరోజుల క్రితం బొగ్గు గుడిసె చౌరస్తాలా ప్రక్కన హోటల్లు కావడంతో నూతనంగా 10 స్తంభాల వరకు ఏర్పాటు…
అలంపూర్ నదికి హారతి
మన న్యూస్: గద్వాల జిల్లా నవబంర్ 16 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కార్తిక పౌర్ణమి పురస్కరించుకొనిశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే…
బిర్షా ముండా గిరిజనులలో విప్లవ స్ఫూర్తి రగిలించిన స్వాతంత్ర సమరయోధుడు సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, అమేర్థ గ్రామపంచాయతీ గ్రామసభలో దర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతరం…
స్వాతంత్ర పోరాట సమరయోధుడు బిర్స ముండా -ఎంపీడీవో రామకృష్ణ
మన న్యూస్: భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్స ముండా అని పినపాక గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. నవంబర్ 2024న బిర్స ముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా పినపాక గ్రామపంచాయతీ నందు…
బాధిత కుటుంబానికి బియ్యం వితరణ
మన న్యూస్: పినపాక నవంబర్, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్ ఆధ్వర్యంలో గునిగంటి సూరయ్య దశ దిశ కర్మలకు 50 కేజీలకు బియ్యం వితరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి…
రైతులకు ఇబ్బందులు పెడితే చర్య తీసుకుంటాం.. టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 15, రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి అన్నారు.మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి, నర్వ,మహమ్మద్ నగర్,తుంకి పల్లి తదితర గ్రామాలల్లో…
తుక్కుగూడ సమీపంలో పిస్తా హౌస్ ప్రారంభోత్సవం
మన న్యూస్: హేమామహేశ్వర నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలోని ఇమామ్ గూడలో వంశీధర్ రెడ్డి,దోమ హరీష్ రెడ్డి, బి. అమిత్ రాజ్ రెడ్డి, అనిరుద్, ధీరజ్ రెడ్డి, అర్వింద్ రెడ్డి, నిఖిల్ ల సంయుక్త నేతృత్వంలో పిస్తా హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ…