వడ్ల కొనుగోళ్ళను, సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో కొనసాగుతున్న ప్రభుత్వ మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అలాగే ఆ మండలంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.…