వడ్ల కొనుగోళ్ళను, సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో కొనసాగుతున్న ప్రభుత్వ మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అలాగే ఆ మండలంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
మన న్యూస్: పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం ప్రతినిధి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని పినపాక శాసనసభ్యులు…
లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లాడు
మన న్యూస్: ప్రతినిధి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూరు మండలం మీర్జాపూర్…
హై లేవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
మన న్యూస్ లింగంపేట్ : 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, పోల్కంపేట్ గ్రామం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో 3.75 కోట్ల నిధులతో మంజూరు అయిన హై లేవెల్ బ్రిడ్జి ,రతన్ నాయక్ తండ నుండి పోల్కంపేట…
(Child Labour) నిర్ములన
మన న్యూస్ : కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ హాల్ లో కామారెడ్డి రెస్టారెంట్ యాజమానులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి Ms. టీ. నాగరాణి గారు సమావేశమైనారు. ఈ సమావేశం యొక్క…
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు
గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 జోగులాంబ గద్వాల జిల్లాఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా…
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు
గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు . ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం…
మైనార్టీ గురుకులను సందర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్
మన న్యూస్ లింగంపేట్ 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ,కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు…
భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది
గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ…
ప్రభుత్వ వసతి గృహ ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు
మన న్యూస్ : కామారెడ్డి, ప్రభుత్వ వసతి గృహ ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు*స్థానిక నాయకులతో…