Author: NAGARAJA

తొలకరి జల్లులు పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమ్మబడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8. చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు…

తల్లిదండ్రుల స్ఫూర్తితో పదవ తరగతి విద్యార్థులకు టెస్ట్ పేపర్లు బహుకరించిన ప్రశాంత్ కుమార్.

తవణంపల్లి డిసెంబర్ 7 మన న్యూస్ తల్లిదండ్రుల స్ఫూర్తితో పదవ తరగతి విద్యార్థులకు టెస్ట్ పేపర్లు బహుకరించిన ప్రశాంత్ కుమార్. అరగొండ గ్రామపంచాయతీ నందు బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల మరియు కళాశాల, పైమాగం పాఠశాల లలో శనివారం…

డా. బిఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్బంగా ఎంపీటీసీ, సర్పంచ్, పాలాభిషేకం పూజలు,పూల మాలలతో నివాళులు

తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్ తవణంపల్లి మండలం అరగొండ మేజర్ పంచాయతీ గ్రామ కేంద్రం నందు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బిఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి…

కరిడివారిపల్లిలో టీడీపీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు.అభిరామ్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ బంగారుపాల్యం మండల పరిధిలోని కరిడివారి పల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి. జయప్రకాశ్ నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి యువ నాయకుడు అభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి…

నలగాంపల్లి వడ్డూరులో ప్రకాష్ నాయుడు జన్మదిన వేడుకలు బీసీ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ .చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ బిసి కాలనీలో శుక్రవారం రాత్రి బిసి యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు…

డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి యువకులు పూలమాలలు పూజలు

.తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్. భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చెందిన నలపరెడ్డిపల్లి యువకులు వార్డ్ మెంబెర్ ఎస్ నాగరాజా,ఎమ్ హరి, ఎస్…

అరగొండలో విస్కృత టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

తవణంపల్లి డిసెంబర్ 5 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని మేజర్ పంచాయతీ అరగొండ గ్రామంలో బుధ గురువారాల్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల టిడిపి నాయకులు ఏ రఘుపతి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలోని…

స్కూటర్ల దొంగ అరెస్ట్ రూ.1,40 లక్షల బైకులు సీజ్.. –సీఐ శ్రీనివాసులు

బంగారుపాళ్యం డిసెంబర్ 5 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలో స్కూటర్లను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళ్యంకు చెందిన రాజేష్ (27) మండలంలోని రాగిమాను పెంట రోడ్డులో ఇంటి ముందు నిలిపి ఉన్న నాగరాజు ద్విచక్ర వాహనాన్ని…

నేటి నుండి రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం.తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్

తవణంపల్లి డిసెంబరు 5 మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు పండుగ వాతావరణం గా మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని ప్రజలు పాల్గొని సమస్యలను పరిష్కరించుకునే…

రజనీ పెద్దకర్మకు హాజరై నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళిమోహన్

ఐరాల డిసెంబర్ 4 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పొలకల రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన చింతమాకుల రజనీ పెద్దకర్మకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. దివంగత రజనీ…