తొలకరి జల్లులు పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమ్మబడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు.
బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8. చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు…