మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాఘంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం*కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న గల్లా అరుణకుమారి ,అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు దంపతులు మరియు కుటుంబ సభ్యులు

తవణంపల్లి జనవరి 13 మన న్యూస్

చిత్తూరుమాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి… తెల్లారి జామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు… ప్రతి ఏటా సొంత ఊరిలో గ్రామస్తులతో కలసి తమ కుటుంబ సభ్యులు అందరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని గల్లా అరుణకుమారి తెలిపారు, భోగి, రంగోలి సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు.. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సినిమా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రతి ఏటా స్వగ్రామమైన దిగువ మాఘం లో కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని అందరితో కలిసి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. త్వరలోనే యూత్ కు ఆకర్హించేవిధంగా సితార ప్రొడక్షన్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళలా తనపైన ఉంటుందని కొత్తగా రానున్నా కొత్త సినిమాను అందరూ ఆదరించాలని కోరారు… ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తో కలిసి కోలాటం , గొబ్బియల్లు మరియు ఇతర సాంసృతిక కార్యక్రమాలలో అడి పాడారు.. ఈ కార్యక్రమంలో అమర రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు , మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , గౌనినేని రమాదేవి, గౌరీనేని హర్ష మరియు గౌరినేని విక్రమ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..