సమాజ సేవకు పునరంకితం.

తవణంపల్లి జనవరి 13 మన న్యూస్

సమాజంలో చక్కని సేవలు అందిస్తున్న వారికి చిత్తూరు శ్రీ నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఎం.వి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ వారి తరఫున పురస్కారాలను ప్రధానం చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలానికి చెందిన ఎ. అనంత కుమార్ విద్య, సామాజిక, సేవా రంగంలో గత 20 ఏళ్లుగా నిత్యం సమాజ శ్రేయస్సు కాంక్షించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు వారిని గుర్తించి పురస్కారాన్ని అందించడం జరిగింది. అనంతరం అనంత కుమార్ మాట్లాడుతూ విద్య, సామాజిక సేవ జర్నలిజంలో భాగంగా సేవ ను గుర్తించి ఎం.వి కేశవరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మరియు ముఖ్య అతిధులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మనవడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సుబ్రహ్మణ్యం శర్మ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేయడం జరిగిందని. ఈ సేవా పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..