అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముఖ్య అతిధిగా ఎంఈఓ హేమలత
తవణంపల్లి డిసెంబర్ 4 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం నందు భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ఎంఈఓ హేమలత హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం…