Author: NAGARAJA

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముఖ్య అతిధిగా ఎంఈఓ హేమలత

తవణంపల్లి డిసెంబర్ 4 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం నందు భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ఎంఈఓ హేమలత హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం…

బాల్య వివాహాన్ని అడ్డుకుని, ఆడబిడ్డ బంగారు భవిష్యత్తును కాపాడిన బంగారుపాళ్యం పోలీసులు

బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం పోలీసులకు డయల్ 112 ద్వారా వచ్చిన ఒక హెల్ప్ లైన్ కాల్, ఒక ఆడపిల్ల జీవితాన్ని కొత్త వెలుగుల్లోకి తీసుకొచ్చింది. వేంకటగిరి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి స్థానిక పాఠశాలలో…

తీవ్ర జ్వరంతో బాలిక మృతి.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,బంగారు పాళ్యం మండలం,శేషాపురం గ్రామానికి చెందిన గుణ శ్రీ వయసు 12 సంవత్సరములు బంగారుపాళ్యం సెయింట్ మేరీ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నది. మంగళవారం మధ్యాహ్నం జ్వరం ఎక్కువ రావడంతో…

మొగిలి ఆలయ టెండర్లు వాయిదా. చిత్తూరు దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఆలయం వెలుపల అంగళ్లు తలనీలాలు పార్కింగ్ బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో వేలం పాటలు చిత్తూరు దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన, మొగిలి…

ప్రెస్ క్లబ్ నందు రెండవసారి నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్షులుగా కే బాలాజీ

బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం, పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ రెండవసారి నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జే.ఈశ్వర్ బాబు,అధ్యక్షులుగా కే. బాలాజీ,ప్రధాన కార్యదర్శిగా జే. సురేంద్రబాబు,సంయుక్త…

వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు 1,49,62,798 రూపాయలు

కాణిపాకం డిసెంబర్ 3 మన న్యూస్ *స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ ద్వారా *19* రోజులకు రాబడిన ఆదాయం – *1,49,62,798/-* రూపాయలు,*బంగారం :-5. గ్రాములు.**వెండి :- 2. కిలో 785.…

మంగళ విద్యావాణి 31 వ సంచిక ఆవిష్కరణ.

బంగారుపాళ్యం డిసెంబర్ 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మంగళపల్లి పాఠశాలలో విద్యార్థులచే నడపబడుతున్న పాఠశాల సంచిక ‘మంగళ విద్యావాణి’31వ సంచికను పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ,ఈ సంచికకు దాతృత్వం వహించిన ‘అమృత భారతి ఫౌండేషన్’వ్యవస్థాపకులు ప్రకాష్ రెడ్డి మరియు…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,మద్యం తాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం.

బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు. బంగారుపాళ్యం నవంబర్ 30 మన న్యూస్:- మద్యం తాగి వాహనాలు నడిపిన 06 గురికి 10,000 చొప్పున 60,000/- రూ. మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 07 మందికి 1,000 చొప్పున 7,000/- రూ మొత్తం…

కాణిపాకం దేవస్థానం ఆన్లైన్, టెండర్ మరియు బహిరంగ వేలం ద్వారా వచ్చిన ఆదాయం 20,92,000. రూపాయలు

కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంకార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు నిర్వహించిన ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, మరియు బహిరంగ వేలంల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు.1. షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ నెంబర్…

వినాయక స్వామి వారి సేవలో ఆంధ్రప్రదేశ్ సి సి ఎల్ ఎల్ ఎ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు

కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ ప్రిన్సిపాల్ సెక్రటరీ ముత్యాల రాజు ,(ఐ.ఏ.ఎస్) కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరితోపాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐ.ఏ.ఎస్…