Author: NAGARAJA

మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో చెత్త సేకరణ వాహనానికి పూజలు

బంగారుపాళ్యం డిసెంబర్ 20 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీలో చెత్త తరలించు వాహనానికి శుక్రవారం మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత…

కమ్మవారి సత్రంలో ఏసీ రూములకు అర్ .మ్ .ఈశ్వర్ నాయుడు వితరణ

బంగారుపాళ్యం-డిసెంబర్ 20 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లి గ్రామ వాస్తవ్యులు ఆర్ .ఎమ్ .ఈశ్వర్ నాయుడు(బెంగళూరు) కాణిపాకం కమ్మ భవన్ లో డీలక్స్ ఏసి రూమ్ కు విరాళములు అందించడం జరిగింది.వీరికి కాణిపాకం కమ్మవారి నిత్య అన్నదాన…

ఆటోని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

తవణంపల్లి డిసెంబర్ 20 మన న్యూస్ తవణంపల్లి మండలం ముత్రపల్లికి చెందిన పి సాయి తేజ మైనం గుండ్లపల్లి కి చెందిన ఏ హర్షను సీతమ్స్ కళాశాలకు తన మోటార్ సైకిల్ యమహా R15 రిజిస్ట్రేషన్ . నెం . ఏపీ…

ఘనంగా అమర రాజా 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తిరుపతి, డిసెంబర్ 20 మన న్యూస్ వివిధ పరిశ్రమ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 39 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది. 1985లో…

పాల వ్యాను ఢీకొని మృతిమూడు సంవత్సరాల పాప మృతి

బంగారుపాళ్యం డిసెంబర్ 19 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఏ నేత్ర వయస్సు మూడు సంవత్సరాలు తండ్రి ఏ ధరణి బాబు ఈ పాప తన ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఏపీ 39 యుఎస్ 7751…

అరగొండ అపోలో ఆసుపత్రిలో అధునాతన భుజం మార్పిడి శస్త్ర చికిత్సలు

తవణంపల్లి డిసెంబర్ 19 మన న్యూస్ చిత్తూరుజిల్లా, తవణంపల్లి మండలం,అధునాతన వైద్యం తో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని , అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్…

రైతులకు అటవీశాఖ వారి హెచ్చరిక

బంగారుపాళ్యం డిసెంబర్ 18 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మొగిలి, గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి,టేకుమంద, జయంతి, మామిడిమానుకుంట,కుంటి ఆవులకుంట, కొదలమడుగు, కీరమంద, బండ్లదొడ్డి మరియు సామిచేనుమిట్ట గ్రామస్థులకు అటవీశాఖ, పలమనేరు రేంజ్ వారి ముఖ్య విన్నపము ఏమనగా,ఈరోజు ఉదయం ఒంటరి ఏనుగు 🐘…

వృద్ధులకు వితంతువులకు దుస్తులు పంపిపూతలపట్టు

తవణంపల్లి డిసెంబర్ 18 మన న్యూస్ తవణంపల్లి మండలం పేట అగ్రహారం సచివాలయ పరిధిలోని రంగంపేట సుచి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సుచి సంస్థ అధినేతలు పాల్ విజయ్ కుమార్ గ్లోరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు దుస్తులు…

తమిళనాడు అవ్వకు ఆంధ్ర అమ్మఒడి అండ.

చిత్తూరు డిసెంబర్ 17 మన న్యూస్ తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తం తాలూకా, పుట్టావారిపల్లిలో లలితమ్మ 85 సంవత్సరాలు, నడక తగ్గడం, వంట చేసుకునే శక్తి లేక ఇబ్బంది పడుతున్న లలితమ్మ పరిస్థితి గమనించిన, గ్రామస్తులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా…

మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి …..తిరువణంపల్లి గ్రామస్తులు

ఐరాల డిసెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని తిరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను,స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని…