Author: NAGARAJA

తమిళనాడు అవ్వకు ఆంధ్ర అమ్మఒడి అండ.

చిత్తూరు డిసెంబర్ 17 మన న్యూస్ తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తం తాలూకా, పుట్టావారిపల్లిలో లలితమ్మ 85 సంవత్సరాలు, నడక తగ్గడం, వంట చేసుకునే శక్తి లేక ఇబ్బంది పడుతున్న లలితమ్మ పరిస్థితి గమనించిన, గ్రామస్తులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా…

మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి …..తిరువణంపల్లి గ్రామస్తులు

ఐరాల డిసెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని తిరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను,స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని…

సుమన్ టీవి ప్రారంభోత్సవానికి హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్.

చిత్తూరు డిసెంబర్ 16 మన న్యూస్ చిత్తూరు నగరంలో కొత్తగా ప్రారంభమైన సుమన్ టీవి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరులోని కట్టమంచిలో నూతనంగా ప్రారంభించిన సుమన్ టీవి కార్యాలయం వద్దకు చేరుకున్న…

ఆలయమునకు వచ్చే స్వామి వారి భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించండి

కాణిపాకం డిసెంబర్ 16 మన న్యూస్ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణధికారి కార్యాలయం నందు సమావేశం లో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం…

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం.

చిత్తూరు, డిసెంబర్ 16 మన న్యూస్ చిత్తూరు నగరం తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం…

పండుగ వాతావరణంలో యాదమరి – గుడియాత్తం రోడ్డు పనులకు భూమి పూజ.

యాదమరి డిసెంబర్ 14 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతమైన యాదమరి మండలంలో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం యాదమరి మండలం,‌ కాశిరాళ్ళ గ్రామం వద్ద జరిగిన యాదమరి – గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులకు…

కాణిపాకం దేవస్థానమునకు 300 చాపలను విరాళముగా అందజేసిన రమేష్

కాణిపాకం డిసెంబర్ 14 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి ఆలయానికి 300 చాపలు విరాళం గా అందజేశారు ఈ చాపలను సంకటహర చతుర్థి వ్రతం పూజ…

దివ్యాంగుల వయోవృద్ధుల శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

తవణంపల్లి డిసెంబర్ 14 మన న్యూస్ భారత ప్రభుత్వం చే జిల్లాలోని దివ్యాంగులకు, వయోవృద్ధులకు, సహాయ జీవన పరికరాలు పంపిణీ జిల్లా పరిపాలన యంత్రాంగం వారి సహకారంతో ఉచితంగా ఇవ్వబడుతుందని అరగొండ పంచాయతీ ఈ.ఓ. కె మురుగేషన్, తెలిపారు. ఈ సందర్భంగా…

వనభోజన మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, చీకూరుపల్లె గ్రామంలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

పంచాయతీ వ్యవస్థకి మంచిచేసే ఘనత మన ప్రభుత్వానికి సాధ్యం. – అభి

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలం, కరిడివారిపల్లి గ్రామంలో గల రహదారిని ఇరువైపులా వాహనాలకు ఇబ్బందిగా ఉన్న మొక్కలను , చెట్టులను కమ్ముకుని ఉన్న వాటిని అభి ఆధ్వర్యములో మరియు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం…