Author: NAGARAJA

అనాధ వృద్దునికి అమ్మఒడి ఆసరా* తగ్గు వారి పల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు అమ్మ ఒడి బృందాన్ని ఘనముగా సన్మానించారు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 8 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలో కొత్తపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి క్రింద కొన్ని నెలలుగా ఒక అనాధ వృద్ధుడు గాలికి,వానకు,ఎండకు ఇబ్బంది పడుతూ ఉండేవాడు.అతని అవస్థను చూసిన స్థానికులు అమ్మఒడి వ్యవస్థాపకుడు చెరుకూరి…

స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్ చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు…

మంగళ విద్యా వాణి 33వ సంచిక ను ఆవిష్కరించిన కలెక్టర్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 05 మన న్యూస్ బంగారు పాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి మంగళ విద్యావాణి మాస పత్రిక 33వ సంచిక ను కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ హిమ కుమార్ గార్లు…

ఆకస్మికంగా మరణించిన రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్టేట్ మైనారిటీ నాయకులు అరగొండ జి. కరీం, పైమాఘం టి కుమార్.

తవణంపల్లి ఫిబ్రవరి 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ నల్లపరెడ్డి పల్లి గ్రామంలో కే.రమేష్ వయస్సు (47) సంవత్సరములు, ఆకస్మికంగా మృతి చెందారు. ఆకస్మికంగా మృతి చెందిన కె. రమేష్ మరణ వార్త…

ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలోకాణిపాకంలో వసంత పంచమి,ఘనంగా సరస్వతి యాగము

ఐరాల(కాణిపాకం )ఫిబ్రవరి 3 మన న్యూస్ స్వయంభు వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపం నందు సోమవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి యాగము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సూచన మేరకు పూతలపట్టు…

మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్ పి జయప్రకాష్ నాయుడు

బంగారుపాళ్యం.ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ నందు ఆదివారం బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు…

జర్నలిస్టు హక్కుల సాధనకై ఏపీడబ్ల్యూజేఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం.

చిత్తూరు ఫిబ్రవరి 02 మన న్యూస్ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజు తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్ లో చిత్తూరు జిల్లా…

దిగ్విజయంగా దళిత సత్ర సాధన సభ

కాణిపాకం ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రప్రభ ఉభయ దారులు అందరూ కలిసి ఈరోజు దళిత సత్ర సాధన కొరకు అగరంపల్లి హైస్కూల్ మైదానం నందు బహిరంగ…

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని కలిసిన బి బంగారుపాళ్యం మండల నాయకులు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 02 మన న్యూస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేసారువారిని తిరుపతి బెంగళూరు బైపాస్ నందు భారీగా…

విద్యుత్ షాక్ కు గురై గాయపడిన భాధితులను పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 1 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, జంబువారిపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి ఓంశక్తి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా జరిగిన దుర్ఘటనలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురై గాయపడిన భాధితులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్…