రోడ్డు ప్రమాదంలో టిడిపి కార్యకర్త మృతి
పూతలపట్టు నవంబర్ 18 మన న్యూస్ పూతలపట్టు మండలం కొండ కింద పల్లి కి చెందిన బి. మనోహర్ నాయుడు ( 48) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు..పూర్తి వివరాలు మనోహర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుండి స్కూటర్లో…
కాణిపాకం లో కార్తీక సోమవారం ప్రతేక్యపూజలు
Mana News:- కాణిపాకం నవంబర్ 18 మన న్యూస్ :- స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈరోజు మూడవ కార్తీక సోమవారం సందర్భంగా…
సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని అసెంబ్లీలో గళం విప్పిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..**గత ప్రభుత్వంలో ఓటిఎస్ పథకం ద్వారా దగా పడ్డ లక్షల మంది ఎస్సీలు..
పూతలపట్టు (అమరావతి )నవంబర్ 18 మన న్యూస్ తమిళనాడు రాష్ట్ర వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చిత్తూరు జిల్లా ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాల్లో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గళం విప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో *పూతలపట్టు శాసనసభ్యులు…
గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శులకే
తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం…
గోడ కూలి భావన నిర్మాణ కార్మికుడు మృతి రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాలూరు నవంబర్16( మన న్యూస్ ):= వివరాల్లోకి వెళితే పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ సమీపంలో నల్ల శంకర్రావు (45) భావన నిర్మాణ కార్మికుడు పట్టణంలో మండాది మాధవరావు కు చెందిన…
ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం
ఎస్ఆర్ పురం నవంబర్ 16 మన న్యూస్ ఎస్ఆర్ పురం లో ఘనంగా పత్రికా దినోత్సవం వేడుకలుపత్రికా విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి ముందుకు వేయండి.. ఎస్సై సుమన్మనన్యూస్ ,ఎస్ఆర్ పురం పత్రిక విలువను కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి…
పనిచేసిన చేతులకు పట్టెడన్నానికి దూరం చేస్తారా! చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికుల ఆవేదన*
ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి: నవంబర్ 16 ఏలేశ్వరం మండలంలో చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులు,రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద…
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలాధికారులకు వినతి పత్రం.
తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ : జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వినతి పత్రం. తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలంలోని జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ సుధాకర్ కి ఎంపీడీవో రెడ్డి బాబు,కి…
త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న కుమ్మరవలస గిరిజన ప్రజలు, పట్టించుకోలేని సంబంధిత అధికారులు
పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):= పార్వతిపురం మంజం జిల్లా పాచిపెంట మండలంలో రెండు నెలలకు పైగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోవడం వలన గెడ్డ ఊట చలమనీరు కలుషితనీరు త్రాగి రోగాలు మారిన పడుతున్న కుమ్మరివలస గిరిజనులు త్రాగునీటి సమస్య…
ఆశ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి,
పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఆశ వర్కర్స్ యూనియన్ పాచిపంట మండలం నాయకులు జలుమూరి చండి పి. నిర్మల కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నాయకులు కే.మల్లేశ్వరి కస్తూరి పోలమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు…