శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానము నందు రధోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం 1,36,396=00 రూపాయలు.
బంగారుపాళ్యం మార్చ్ 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం నందు ఆదివారం జరిగిన రథోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 43577.00 , సేవా టిక్కెట్లు ద్వారా…