Author: NAGARAJA

మహాశివరాత్రి బ్రహ్మోత్సవము సందర్భంగా మొగిలి దేవస్థాన గుడికి ఒకరోజు ఆదాయం:3,94,693 రూపాయలు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా…

కాణిపాకంశివరాత్రి పండుగ సందర్భంగా భరతనాట్యంలో పాల్గొన్న షన్విక.ప్రశంస పత్రం అందజేసిన డాన్స్ మాస్టర్ ఉమా.

కాణిపాకం, ఫిబ్రవరి 27 మన న్యూస్ శివరాత్రి సందర్భంగా భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్నారు షన్విక. కాణిపాకం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ సీనియర్ నాయకులు తిరుమల హరినాథ్, కుమార్తె షన్విక, యోగి మల్లవరం…

మణికంటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మురళీమోహన్

కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక…

మహాశివరాత్రి సందర్భంగా మొగిలి ఆలయంలో పోటెత్తిన భక్తులు.

బంగారుపాళ్యం. ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిళీశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా…

చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి.ఎం మహేష్ స్వేరో

ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్ ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి…

వాహనదారులకు సిర స్త్రాణం తప్పనిసరి.చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీధర్ నాయుడు.

తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా…

గడ్డి కటింగ్ చేయు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి…

పేకాటలో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. 4600 రూపాయలు, ఒక ఆటో స్వాధీనం. ఎస్సై చిరంజీవి.

తవణంపల్లి ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 19. చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం దిగువ తడకర గ్రామ సమీపంలో బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి వారికి అందిన సమాచారం మేరకు మామిడి తోపులో ముగ్గురు వ్యక్తులు…

ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ కి పలువురు అభినందనలు.

చిత్తూరు ఫిబ్రవరి 19 మన న్యూస్ ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చిత్తూరు జిల్లాకు చెందిన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు లోకనాథన్, కార్యదర్శి మురళీకృష్ణ, బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్…