మహాశివరాత్రి బ్రహ్మోత్సవము సందర్భంగా మొగిలి దేవస్థాన గుడికి ఒకరోజు ఆదాయం:3,94,693 రూపాయలు.
బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా…