ఆకస్మికంగా మరణించిన రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్టేట్ మైనారిటీ నాయకులు అరగొండ జి. కరీం, పైమాఘం టి కుమార్.

తవణంపల్లి ఫిబ్రవరి 3 మన న్యూస్

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ నల్లపరెడ్డి పల్లి గ్రామంలో కే.రమేష్ వయస్సు (47) సంవత్సరములు, ఆకస్మికంగా మృతి చెందారు. ఆకస్మికంగా మృతి చెందిన కె. రమేష్ మరణ వార్త తెలుసుకున్న జీ. కరీం రమేష్ కుటుంబానికి భరోసాగా అందుబాటులో లేకపోయినా నల్లపరెడ్డిపల్లి వార్డ్ మెంబర్ ఎస్.నాగరాజు ద్వారా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించారు .అలాగే పైమాఘం గ్రామస్తుడు లైన్ ఇన్స్పెక్టర్ టి. కుమార్ కూడా రమేష్ మరణ వార్త విని రమేష్ కుటుంబానికి 5000=00 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మొత్తం 10,000=00 రూపాయలను ,నల్లపరెడ్డి వార్డ్ మెంబర్ ఎస్.నాగరాజు మృతుడు రమేష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు పి. చెంగయ్య , కె. బాలయ్య, హరి, సుకుమార్, భువనేశ్వర్,మార్కొండయ్య, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. పది వేల రూపాయల ఆర్ధిక సహాయం అందుకున్న రమేష్ కుటుంబ సభ్యులు జీ. కరీం, మరియు టి కుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..