Author: NAGARAJA

మీ గ్రామాల్లో ఎటువంటి సమస్య ఎదురైన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. పూతలపట్టు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్.

బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం లో శనివారం పాలేరు పంచాయతీ గుడి ప్రక్కనగల కళ్యాణమండపం నందు వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పూతలపట్టు నియోజవర్గ…

స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే అపోలో గ్రూప్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ముఖ్య ఉద్దేశం

తవణంపల్లి మార్చి 1 మన న్యూస్ చిత్తూరుజిల్లాపూతలపట్టుతవణంపల్లి: గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అపోలో గ్రూప్ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఏర్పాటుచేసిన అక్షయ ధార పథకంలో భాగంగా మండలంలోని గల్లా వాళ్ళ ఊరు…

సీఎం చంద్రబాబును కలిసిన ఎన్.పి.శ్రీనివాస్ మరియు ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు

బంగారుపాల్యం మార్చి 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం నల్లగాంపల్లి గ్రామపంచాయతీకి చెందిన టిడిపి నాయకుడు, పారిశ్రామికవేత్త శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నెల్లికాయల డ్రైయింగ్ పరిశ్రమ గురించి వివరించడం…

రంజాన్ సందర్భంగా మంచినీటి కోసం ఎంపీడీవోను కలసిన ముస్లిం సోదరులు.

బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో మార్చి రెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రంజాన్ పండుగ సందర్భంగా, మండలంలోని 10 మసీదులకు చుట్టుపక్కల మసీదులకు వేసవికాలం సందర్భంగా నీటి కొరత ఎక్కువగా…

ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అహ్మద్ కు సన్మాన కార్యక్రమం.

బంగారుపాళ్యం మార్చ్ 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన షేక్ ఫిరోజ్ అహ్మద్ కు ముస్లిం ఐక్యవేదిక తరపున శనివారం ముస్లిం సోదరులు సన్మానించి బొకే ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు…

బాస్కెట్ బాల్ క్రీడాకారిణికి ఘన సన్మానం నిర్వహించిన ముస్లిం ఐక్యవేదిక

బంగారుపాళ్యం, మార్చ్ 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్. జాస్మిన్ బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయి జాతీయస్థాయిలో పాల్గొని వచ్చిన సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు షేక్…

ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర నాయకుడు చిత్తూరు కవరకుంట్ల జయరాజ్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు జి.ఆంజనేయులు తో చిత్తూరు జిల్లా ప్రతినిధులుసిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు, మాజీ ఎంపీ మధు తో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా…

జాతీయ సైన్స్ దినోత్సవవిద్యార్థులలోనైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యం మండలవిద్యాశాఖఅధికారి త్యాగరాజు రెడ్డి

తవణంపల్లి ఫిబ్రవరి 28 మన న్యూస్ తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం గణనీయంగానిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఘనంగా సైన్స్ దినోత్సవం.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలోని విజయవాడ శ్రీ చైతన్య అకాడమిక్ ఆధ్వర్యంలో ఉన్న ఉషోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆధ్వర్యంలో తుంబ కుప్పం పీ హెచ్ సి…

జనవిజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవం

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ మంగళ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం…