Author: NAGARAJA

మొగిలి రథోత్సవానికి ఉచిత బస్సు సౌకర్యం:ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలానికి చెందిన ఈశ్వర్ కళ్యాణ్ అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొగిలీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించే రథోత్సవ కార్యక్రమానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు. బంగారుపాళ్యం మండలానికి…

చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు గా షేక్ ఫిరోజ్ అహ్మద్.

బంగారు పాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన ఫిరోజ్ అహ్మద్( అన్ను ) మండల కో- ఆప్షన్ నెంబర్ ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా శుక్రవారం నియమితులైయ్యారు. పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు గా…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవము సందర్భంగా మొగిలి దేవస్థాన గుడికి ఒకరోజు ఆదాయం:3,94,693 రూపాయలు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా…

కాణిపాకంశివరాత్రి పండుగ సందర్భంగా భరతనాట్యంలో పాల్గొన్న షన్విక.ప్రశంస పత్రం అందజేసిన డాన్స్ మాస్టర్ ఉమా.

కాణిపాకం, ఫిబ్రవరి 27 మన న్యూస్ శివరాత్రి సందర్భంగా భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్నారు షన్విక. కాణిపాకం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ సీనియర్ నాయకులు తిరుమల హరినాథ్, కుమార్తె షన్విక, యోగి మల్లవరం…

మణికంటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మురళీమోహన్

కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక…

మహాశివరాత్రి సందర్భంగా మొగిలి ఆలయంలో పోటెత్తిన భక్తులు.

బంగారుపాళ్యం. ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిళీశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా…

చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి.ఎం మహేష్ స్వేరో

ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్ ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి…

వాహనదారులకు సిర స్త్రాణం తప్పనిసరి.చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీధర్ నాయుడు.

తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా…

గడ్డి కటింగ్ చేయు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి…