Author: NAGARAJA

ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం- ఉల్లాసంగా ఉత్సాహం గడిపిన వైనం గురువులను సన్మానించి ఆశీర్వచనాలు తీసుకున్న పూర్వ విద్యార్థులు

తవణంపల్లి, మార్చి 9 మన న్యూస్ మండలలోని అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 – 86:వ సంవత్సరం 10 వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

విద్యతోనే మహిళలు అభివృద్ధి చెందాలి.

బంగారుపాళ్యం మార్చ్ 8 మన న్యూస్ మండల కేంద్రంలోని బంగారు పాల్యం ప్రాథమిక పాఠశాల నందు నెహ్రు యువ కేంద్రం చిత్తూరు, గ్రేడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఈ కార్యక్రమంలో…

మహిళలు మహారాణులు

కాణిపాకం మార్చ్ 8 మన న్యూస్ ఐరాల మండల కేంద్రంలోని కాణిపాకం యూ.ఎస్ కళ్యాణమండపం నందు మనం ఫౌండేషన్ హైదరాబాదు వారి సహకారంతో శ్రీదేవి కళావేదిక ఐరాల మండలం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం చాటుకున్న ఉషా

చిత్తూరు మార్చ్ 07 మన న్యూస్ అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం నిరూపించిన ఉషా, మదనపల్లె ఆంగళ్ళు వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాధను చూసి చలించిన, ఉషా, ఆమెకు ఆహారం అందించి, గొడుగు ఇచ్చి, అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో…

కొన్ని సంవత్సరాలుగా సమస్యలో ఉన్న సచివాలయ భవనాన్ని కాంట్రాక్టర్ మండల ఎంపీడీవోకు అప్పగింత.

బంగారు పాళ్యం మార్చి 6 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జిల్లేడుపల్లి పంచాయితీ పరిధిలో గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సచివాలయ భవనాన్ని 40 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. ఈ భవనానికి కాంట్రాక్టర్ మునీశ్వర్ రెడ్డి…

తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్.

తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టి. జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…

తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జగన్నాథం.

తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టీ. జగన్నాథం, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…

శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానము నందు రధోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం 1,36,396=00 రూపాయలు.

బంగారుపాళ్యం మార్చ్ 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం నందు ఆదివారం జరిగిన రథోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 43577.00 , సేవా టిక్కెట్లు ద్వారా…

పుష్ప పల్లకిపై ఊరేగిన మొగిలీశ్వరుడు.ఉభయదారులుగా ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్.

బంగారుపాళ్యం మార్చ్ 03 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామిమహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా పదో రోజు సోమవారం అత్యంత వైభవంగా పుష్పల్లికి సేవ నిర్వహించారు.ఈసేవకు ఉభయదారులుగా బొమ్మాయిపల్లికి చెందిన ఈశ్వర్ నాయుడు,నలగాంపల్లి కళ్యాణ్ లు వ్యవహరించారు. వాహనానికి…

గత 40 సంవత్సరాలుగా మొగిలి బ్రహ్మ రథోత్సవాన్ని నడుపుతున్న నరసింహారాజు.

బంగారుపాళ్యం మార్చ్ 2 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మొగిలి దేవస్థానం నందు వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలిశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వరోజు ఆదివారం బ్రహ్మరథోత్సవాన్ని బెంగళూరుకు చెందిన ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ…