Author: NAGARAJA

నిత్య అన్నదానానికి 25 లక్షలు భారీ విరాళం అందజేసిన గుమ్మడి అన్వేష్

కాణిపాకం ఆగస్టు 30 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో నిత్య అన్నదానానికి భారీ విరాళం – 25,00,000/- (25 లక్షలు) రూపాయలు, దాత గుమ్మడి అన్వేష్ వారి కుటుంబ సభ్యులు, విజయవాడ…

వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నెమలి వాహనంపై విహరించిన గణనాథుడు

కాణిపాకం ఆగస్ట్ 29 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజున రాత్రి బంగారు నెమలి వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా సిద్ధి…

ఎయిడ్స్ పై అవగాహన జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, తవణం పల్లి.

తవణంపల్లి ఆగస్టు 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

కాణిపాకం ఆగస్ట్ 18 మన న్యూస్ కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఆహ్వాన పత్రికలను మరియు బుక్లెట్లను విజయవాడ లోని సచివాలయం నందు ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆవిష్కరించడం జరిగింది,…

మొగిలీశ్వర స్వామి సేవలో శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్

బంగారుపాళ్యం ఆగస్ట్ 06 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండ లం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారిని రాష్ట్ర శాలివాహన (కుమ్మరి) కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది.ఆయనకు ఆలయ అధికారులు…

పొలం పిలుస్తోంది కార్యక్రమం

తవణంపల్లి ఆగస్టు 6 మన న్యూస్ నల్లిసెట్టిపల్లి గ్రామంవివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది.. నత్రజని ఎరువులను (యూరియా) ఎక్కువ వాడడం వల్ల కలుగు దృష్ప్రయోజనాలను మరియు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువుల, నానో యూరియా నానో డి…

బంగారుపాళ్యం ఖర్జూరంలో పురుగులు అనే వార్తపై స్పందించిన అధికారులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 03 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్ల కట్టమంచి అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం క్రింద అందజేసిన ఎండు ఖర్జూరంలో పురుగులు అని నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని వార్తకు స్పందించిన అధికారులు సరఫరాదారిని…

డాక్టర్ శ్రీనివాస శర్మ గృహానికి,శృంగేరినుండి పాదయాత్రగా వచ్చిన వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం గురువులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్ చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి…

తగ్గు వారి పల్లి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు లోక బ్రదర్స్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం మార్చ్ 29 మన న్యూస్ తగ్గు వారి పల్లి పంచాయతీ లో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎన్. పి.…

విశ్వావసు తెలుగు సంవత్సర ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి

చిత్తూరు (తిరుపతి ) మార్చ్ 29 మన న్యూస్ ఆర్థిక సమృద్ధికి పెట్టింది పేరు విశ్వావసు నామ తెలుగు సంవత్సరమని వెల్లడించారు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య చక్రవర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి.తెలుగు…