ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకు పోలీసు కవాతు
తవణంపల్లి డిసెంబర్ 27 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికై పోలీసులు విస్తృతంగా ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు.గ్రామాల్లో నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావనను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని…