వలస ఆదివాసి ప్రజల సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం
ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ఉ చిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, అశ్వాపురం మండలంలోని వేములూరు,మనుబోతులగూడెం, మల్లయ్య గుంపు,అయితయ్య గుంపు,సంతోష్ గుంపు, నాగేశ్వరరావు గుంపు,గుండ్ల మడుగు వలస గొత్తికొయ గ్రామాలలో నివసించే ఆదివాసి…