ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు.

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు. కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ నాగేశ్వర్ రావ్ వివరాలు వెల్లడించారు. కంచర్ల గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పని చేస్తున్న మహిళ బల్లేముల సుగుణ తలపై కొట్టి హత్య చేసి, 3 తులాల బంగారు అభరనాన్ని దొగిలించిన కేసులో అల్లేపు మల్లయ్య అనే నిందితుడు విషయం బయటకు వస్తుందని భావించి ఈ నెల 22 న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని నిన్న మృతి చెందగా, మిగతా నిందితులు నవీన్, ప్రసాద్, సాలవ్వ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. నిందితులు బీబీపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి మూడు తులాల బంగారు ఆభరణాఎన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇదే రకమైన హత్యలు చేసిన కేసులో నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు తెలిపారు. కేసు చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అధికారులను డిఎస్పీ అభినందించారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!