కత్తర్ దేశం వెళ్లిన ఎమ్మెల్యే డా.వి.యం. థామస్ కు స్వాగతం పలికిన చంద్రశేఖర్ నాయుడు టీం.
మన న్యూస్: వెదురుకుప్పం కత్తర్ దేశంలో దోహా సిటీ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయం చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ కు జీడీ నెల్లూరు నియోజవర్గం కార్వేటినగరం మండలం కేపీ అగ్రహారం పంచాయతీ…
భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమావేశం
మన న్యూస్: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులందరూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు కిసాన్ సన్ గ్రామ అధ్యక్షులు నా రెడ్డి వెంకట్ రెడ్డి, కార్యదర్శి గోపి…
కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో రైతుల సమావేశం
మన న్యూస్: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులందరూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఇచ్చినటువంటి హామీని రెండు లక్షల రూపాయల…
బంగ్లాదేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన హిందూ ధార్మిక సంఘం
మన న్యూస్: కామారెడ్డి జిల్లా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల అయ్యప్ప ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ…
మళ్ళీ తెరపైకి వీఆర్ఏల ధర్నా
మన న్యూస్: కామారెడ్డి జిల్లా జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయస్సు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు కొంతమందికి…
వన్నె తరగని ఆర్యవైశ్య నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి కి తరలి రండి
మన న్యూస్: దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య మూడో వర్ధంతి డిసెంబర్ 4,2024 న హైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫెడరేషన్ ఆఫ్ అవొపాస్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా…
మానవత్వం చాటుకున్న మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్గూడ లోని శ్రీ శ్రీ హోమ్స్ లో మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం ను శ్రీశ్రీ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అభ్లాష్ రెడ్డి,డాక్టర్ సాయి…
పెంగల్ తుఫాను పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మన న్యూస్: కృష్ణాపురం జలాశయాన్ని కుడి ఎడమ కాలువలతో పాటు జలాశయాన్ని అభివృద్ధి చేస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పెంగల్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఆదివారం…
24 గంటల్లో మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు
మన న్యూస్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ…
మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు
మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30.…