సన్న రకం వడ్లు బోనస్ రుణమాఫీ పై సి యం టేలీ కన్ఫీర్న్స్
మన న్యూస్: నవంబర్ 30:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ,మహబూబ్ నగర్ లో పాల్గొన్న రైతు పండగ కార్యక్రమాన్ని లింగంపేట్ రైతు వేదిక నుండి వీక్షించడం జరిగింది.. రుణ మాఫీ నిధుల విడుదల & సన్న…
మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన సదస్సు
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం కొత్తగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. వెంకటేశ్వరాచారి అధ్యక్షతన ఆనందఖని యందు అవగాహన సదస్సు నిర్వహించడమైనది ఇట్టి అవగాహన సదస్సుకు…
అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, తొమ్మిది నెలలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 78 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది నెలల…
నిజాంసాగర్ ఎస్ ఐ కి సన్మానం
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శివకుమార్ ఇటీవల బదిలీపై రాగా, సుల్తాన్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఎస్ ఐ ను మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా…
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్కుమార్ అన్నారు. శనివారం నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్, అచ్చంపేట రైతు వేదికల్లో నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన…
అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: పినపాక, శనివారం పినపాక నియోజకవర్గ ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు మండలంలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో మణుగూరు మున్సిపాలిటీలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీ నుండి తొలగించాలని, పంచాయితీలుగా ఏర్పాటు…
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి
మన న్యూస్: పార్టీ కార్యక్రమాల విస్తృతంలో కీలక పాత్ర పోషించిన బాలాజీ రెడ్డి, సునీల్, ఖాదర్ లకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చే ప్రోత్సాహాక బహుమతుల ప్రధానం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా ప్రగతి పథం…
సీఎం చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ ను ప్రక్షాళన చేస్తాం…ప్రైవేట్ సేవల కన్నా మెరుగైన సేవలందిస్తాం…మా టార్గెట్ 50 లక్షల కనెక్షన్లు
మన న్యూస్: తిరుపతీ 2017 వ సంవత్సరంలో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్, ఛానల్స్, ఫోన్ కాల్స్ అందించుట కొరకు ఏర్పాటు చేసినదే ఏపీ ఫైబర్ నెట్ అని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్…
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిమన న్యూస్.తుఫానుకు అప్రమత్తంగా ఉండాలి
మన న్యూస్: బాధితులకు రక్షణగా ఉంటాం సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షం కురుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట…
కవి శేఖరుడు గురజాడకు ఘనంగా నివాళి
మన న్యూస్: తిరుపతి, ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి ఛైర్మెన్ గుండాల గోపినాధ్ అన్నారు. గురజాడ 109 వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం కార్యాలయంలో…