Author: MANANEWS1

జిల్లా వ్వాప్తంగా 64 రైస్ మిల్లులు విజిలెన్స్ తనఖీలు

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో…

భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మధురానగర్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు,భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మొట్టమొదటి మధురా నగర్ వెంచర్ను ఎయిర్పోర్టుకు దగ్గరలో రేగడి చెలికా గ్రామం,నేషనల్ హైవే ప్రక్కన ఆదివారం వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా కస్టమర్లకు,మార్కెటింగ్ సిబ్బందికి,మిత్రులకు,…

అంధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీసామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీ జగద్గురు సేవా సమితి

మన న్యూస్,తిరుపతి: తిరుపతి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో శ్రీ జగద్గురు సేవా సమితి ముందంజలో ఉంటుందని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి ధన్వంత్ కుమార్, తేలిపారు.ఆదివారం శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అందులకు…

హైందవ శంఖారానికి డాలర్స్ డాక్టర్ దివాకర్ రెడ్డిఅభయ హస్తం

మన న్యూస్,తిరుపతి: తిరుపతి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి దైవ భక్తికి పునీతులై అభయహస్తానందించారు.ఈ మేరకు…

పీర్జాదిగూడలో శ్రీ కేఫ్ రాయ ప్రారంభోత్సవం

మన న్యూస్,పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ లో రాయ భారపు రవిరాజ్,చేపురి సాయి కిరణ్ నేతృత్వంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన శ్రీ కేఫ్ రాయ ను ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మేయర్…

మహేష్ మ్యాగ్నస్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లోనిపోచమ్మ టెంపుల్ పక్కన ఏఎన్ఆర్ రెసిడెన్సి గ్రౌండ్ ఫ్లోర్లో మహేష్ మాగ్నస్ పై నెట్వర్క్ గ్యారేజ్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో మహేష్ మాగ్నస్ కన్సల్ట్ ఓనర్ మహేష్,తెలంగాణ స్టేట్ హెడ్ ఎం రవి…

తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలి

మన న్యూస్,కామారెడ్డి,సదశివానగర్: తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కాబడింది కావున పూర్వపు సదాశివ నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మనవి ఏమిటంటే ఆరవ…

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సిపిఐ

మన న్యూస్,తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టణంలో రెండు సెంట్లు…

ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో గత అయిదేళ్ల అస్తవ్యస్త పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు…

కర్రివలస వెళ్లే దారిలో కారిగెడ్డ వద్ద కల్వర్టు నిర్మాణం చేపట్టాల

మన న్యూస్,పాచిపెంట: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కర్రి వలస వెళ్లే దారిలో విద్యార్థులకు రైతులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న కల్వర్టు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు పడాల మోహన్…