Author: MANANEWS1

డి,ఏ, చేసిన భూమి సర్వే చెల్లదా?

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర పల్లి గ్రామ చివర్లోప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే సర్వే కాదని హద్దులను మీరి భూమిని చదును చేస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని…

100 రోజుల్లో 100 రహదారుల నిర్మాణం,,గిరిజన సంక్షేమ, శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వంద రోజుల్లో 100 రహదారుల నిర్మాణాన్ని విజయవంతంగా చేశామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.సోమవారం మక్కువ మండలం కాశీ పట్టణంలో రోడ్డు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప…

నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో ప్రజల సంక్షేమమే నా ధ్యేయమే,కూటమీ ప్రభుత్వం కృషి వలన ఆరు నెలల్లోనే నియోజకవర్గలో 100 పైగా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించు కుంటున్నామని, ప్రజలకు అభివృద్ధి అందించేలా మరో కొత్త అడుగు…

కలెక్టరేట్ కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీల ధర్నా

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లాAITUC అనుబంధ సంఘం.సివిల్ సప్లై హమాలీల ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా స్టేషన్ రోడ్ పాత బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ కు ర్యాలీగా బయలుదేరిన అమాలి కార్మికులు ఏఐటీయూసీ…

జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం

మన న్యూస్,గద్వాల జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన,వినియోగించిన చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐపిఎస్. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా…

జ‌న‌సేన‌దే భ‌విష్య‌త్ః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి: జన‌సేన పార్టీ తిరుప‌తిలో బ‌లోపేతం చేయడమే ల‌క్ష్యంగా డివిజ‌న్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. సోమ‌వారం ఉద‌యం ఓ హోట‌ల్ లో జ‌న‌సేన ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది.ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు…

ఆర్ హెచ్ వి ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ అరుణ

మన న్యూస్,తిరుపతి: రేపు శ్రీశైలంలో ఆధ్యాత్మిక సదస్సు19న డెహ్రాడూన్ లో హైందవ సభ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్ హెచ్ వి ఎస్ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా డాక్టర్ అరుణను నియమించి నట్లు ఆ సంస్థ…

ఎంపీ కి వినతి పత్రం అభివృద్ధికి సహకరించాలి

మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు…

పెండింగులో ఉన్న డిఎ వెంటనే విడుదల చేయాలి..కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క డిఏ కి కూడా నోచుకోని ఉద్యోగులు పెన్షనర్లు..

మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు…

అయ్యప్ప సొసైటీలో భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు

మన న్యూస్,శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతున్నది.నగరంలోని మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేసింది.అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా…