Author: MANANEWS1

పెన్షనర్లకు ఉద్యోగులకు లాభం చేకూర్చిన 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపురాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాల్

మనన్యూస్,తిరుపతి:భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలలో దేశంలోని రెండు కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగులు,పెన్షనర్లు ఇతర సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్…

అధికారుల నిర్లక్ష్యమా? .లేక వాహన యాజమాన్య దౌర్జన్యమా

మనన్యూస్,గద్వాలజిల్లా:తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామము ఈ గ్రామ పరిధినుండి మద్యల బండ.మల్దకల్.బింగి దొడ్డి.తాటి కుంట.కుర్తి రావులచెరువు.తప్పేట్లమోర్స్.అలాగే పరిసర గ్రామలా ప్రాంతం లనుండి పలు వాహనాల యాజమాన్యం.డ్రైవర్లు ఎంతమంది ఎక్కువ కూలీలను పత్తి.మిరుప ఇలాంటి పంటపొలాలో…

సాధారణ వ్యాధులే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయిఆక్యుపంక్చర్,నేచురోపతి చికిత్సా వైద్యురాలు వేముల విజయలక్ష్మి

మనన్యూస్,చంపాపేట్:ఆరోగ్యమే మహాభాగ్యం,మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.తేది 1.2.2025 శనివారం ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో హీలర్ వేముల విజయలక్ష్మి ,శ్రావణి,మంజుల ల సంయుక్త నేతృత్వంలో ఆక్యుపంక్చర్,నేచురోపతి చికిత్సా…

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన మౌలాన్

మనన్యూస్,సరూర్నగర్:పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మౌలాన్ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లోని సీఐ సైదిరెడ్డి,సహోద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మౌలాన్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి…

పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి అరుదైన గౌరవం

మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ మండల అధ్యక్షుడుకి మరో అరుదైన గౌరవం దక్కింది.సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ సమూచిత స్థానం కల్పించి గౌరవం ఇచింది.పార్టీ కోసం,బీసీ సంక్షేమము కోసం నిరంతరం పనిచేస్తున్న గొడిశాలను తెలంగాణ రాష్ట్ర బిసి ఆర్గనైజింగ్ రాష్ట్ర సెక్రటరీగా…

శ్రీకాళహస్తి పట్టణం నందు బిసి బాలుర హాస్టల్ ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు

మనన్యూస్,తిరుపతి:బీసీ హాస్టల్ ను ప్రారంభించిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని దానికి తగినట్లుగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు

తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణం మైనారిటీ నాయకులు షేక్ ఉమ్మర్ ఫరూక్,షేక్ అన్సర్,షేక్ కరీముల్లా,తొట్టంబేడు మండలం నాయకులు పోలి గురునాథం,షేక్ జూమ్లేష కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది,తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి జరగాలన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్…

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలినగర పంచాయతీ సమావేశంలో సభ్యుల డిమాండ్

మన న్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో విచ్చలవిడిగా దోమలు పెరిగిపోయిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం శుక్రవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో పదో వార్డు కౌన్సిలర్…

సత్యం,అహింస మార్గాలను నేటి యువత పాటించాలి- ఏసిపిఎస్ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ

మనన్యూస్,సరూర్ నగర్: మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసిపిఎస్ ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సరూర్నగర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా…

డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు లతో సమావేశం నిర్వహించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్ల తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయ కుమార్…