పెన్షనర్లకు ఉద్యోగులకు లాభం చేకూర్చిన 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపురాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాల్

మనన్యూస్,తిరుపతి:భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలలో దేశంలోని రెండు కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగులు,పెన్షనర్లు ఇతర సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.వార్షిక ఆదాయం 12లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైన ప్రతిపాదనని తెలిపారు.దీనివల్ల 12 లక్షల రూపాయలు ఆదాయం సంపాదించే మధ్య తరగతి ఉద్యోగికి 80,000 వరకు పన్ను చెల్లించకుండా ఆదాయం మిగులుబాటు వస్తుందన్నారు.తద్వారా మధ్యతరగతి ఉద్యోగి ఆర్థిక కొనుగోలు శక్తి పెరుగుతుందని ఇది వారి కుటుంబానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉండగా వారిలో 90 శాతం మంది పెన్షన్లకు ఇక టాక్స్ చెల్లించే అవసరం లేకుండా వారు ప్రశాంతంగా విశ్రాంతి జీవనం గడపడానికి వారికి ఆర్థిక బలం చేకూర్చే విధంగా కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు