Author: MANANEWS1

గ్రామ దేవతల దేవర పేరట మూగ జంతువులా బలి వాటిని అడ్డుపెట్టుకొని పైశా చికానందము పొందుతున్న అజ్ఞాన ముర్కులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా.మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామం ఈ గ్రామం లో 3-2-2025 మంగళవారం మధ్య రాత్రి సమయంలో గ్రామ దేవర పేరట కొన్ని మూగ జంతువులను బలి చేయడం జరుగుతుంది నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో అంతరిక్షములో ఏముందో అనే…

మాస్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజేతలకు బహుమతులను అందజేసిన మాస్ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:యూత్ హాస్టల్ లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆర్థిక సహకారంతో మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది.అందులో లెమన్ అండ్ స్పూన్ షటిల్ వాలీబాల్ మ్యూజికల్ చైర్స్ వాటిని నిర్వహించడం…

మానవత్వం చాటుకున్న భ్రంగి హాస్పిటల్

మనన్యూస్,బి.యన్.రెడ్డి నగర్:డివిజన్లోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ శ్రీపురం కాలనీ కమ్యూనిటీ హాల్లో భ్రంగి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరో వైద్య శిబిరం నిర్వహించారు.గ్రూప్ ఆఫ్ భ్రంగి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భ్రంగి శిరీష్ కుమార్,కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గౌతమి ప్రియదర్శిని ఈ…

అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారితే ప్రజా ఉద్యమం వస్తుందని ఘాటుగా హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.కాకాణి గోవర్ధన్…

శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,బడంగ్పేట్:మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని తోట జంగారెడ్డి గార్డెన్ లో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి,బడంగ్పేట్ మున్సిపల్…

పబ్లిక్ గార్డెన్ లో భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో ఘనంగా వసంత ఉత్సవ్

మనన్యూస్,చంపపేట్:భారతీయ యోగ సమస్తాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‍ ఈస్ట్ వెస్ట్ లో గత కొన్ని సంవత్సరాల నుండి ఉచిత యోగ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినారు.ఈ కేంద్రాలలో ప్రతిరోజు ఉచితంగా యోగ సాధకులకు యోగ నేర్పడం జరుగుతుంది.దీనిలో భాగంగా భారతీయ యోగా సంస్థ…

బి.యన్ రెడ్డి నగర్ లో ది హంగ్రీస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

మనన్యుస్,ఎల్బీనగర్:నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీ లో రమాకాంత్ రెడ్డి,తిరుపతి రెడ్డి ల సంయుక్త నేతృత్వంలో ది హంగ్రీస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా భోజనం చేసే సదుపాయం…

పెన్షన్ల పంపిణీ లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ కూడా పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు.శనివారం శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో వృద్ధులకు,వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి…

ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయండి.కమిషనర్ ఎన్.మౌర్య

మనన్యూస్,తిరుపతి:నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు.తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ…

జ‌నంతో జ‌న‌సేన స‌భ‌ను విజ‌య‌వంతం చేయండిః నేడు సోమల లో బహిరంగ సభసభకు హాజరుకానున్న నాగబాబు.ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాస‌లు

మనన్యూస్,తిరుప‌తి:పుంగ‌నూరు నియోజక‌వ‌ర్గం సోమ‌ల‌లోని జెడ్పీ హైస్కూల్ ను అనుకుని ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగే జ‌నంతో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌ను విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌భ విజ‌యంతంపై త‌న నివాసంలో జ‌న‌సేన నాయ‌కుల‌తో ఎమ్మెల్యే స‌మీక్షించారు.బ‌హిరంగ విజ‌య‌వంతం…