Author: MANANEWS1

మంత్రి నారా లోకేష్ ను కలిసిన పులిగోరు మురళీకృష్ణారెడ్డి.

మనన్యూస్,తిరుపతి:నెల్లూరు పర్యటనకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి కో అపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ గా ఆర్సి ముని కృష్ణను చేయటంలో కూటమి…

ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?

మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…

ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?

మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…

రుయా లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన కలెక్టర్మెరుగైన వైద్య సేవలు అందించాలి.. మన,న్యూస్,తిరుపతి:రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి,మరింత మెరుగైన వైద్య సేవలు…

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది

తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనబడటం లేదు మన,న్యూస్,ఎల్,బి,నగర్:రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతోటి గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారనివనస్తలిపురం లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ…

న్యాయమూర్తి పై దాడిని తీవ్రంగా ఖండించిన”సీనియర్ న్యాయవాది హరికృష్ణ

మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్బీనగర్ లోని న్యాయస్థానం కోర్టులో న్యాయమూర్తి పై దాడి ఘటనను అడ్వకేట్ హరికృష్ణ తీవ్రంగా ఖండించారు.ఒక కేసులో కరణ్ సింగ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టులో 9 ఎడిజే కోర్టు న్యాయమూర్తి హరీష మహిళా జడ్జ్ అతనికి జీవిత ఖైదు శిక్ష…

ఏసీబీకి చిక్కిన గద్వాల జిల్లా పంచాయతీ సెక్రటరీ శ్యాంసుందర్ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ

డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు… మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో…

అనుమతులు లేకుండా ఇసుక తోలకాల జరిపితే కఠిన చర్యలు

వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తాం… పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్ మనన్యూస్,పినపాక:మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వాగులు,వంకలు,గోదావరి ల నుండి ఇసుకను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.మండలంలో కొందరు ఇసుకను అక్రమంగా తోలుతున్నారని…

వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే వైసిపి నాయకులకు ఉలుకెందుకు టిడిపి నాయకులు సూటి ప్రశ్న

మనన్యూస్,తవణంపల్లె:ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో ఒకడు వంశీ.ఒక దళితున్ని కిడ్నాప్ చేసి కోట్టి బెదిరించిన కేసులో అరెస్టు చేస్తే వైసిపి నాయకులు నానా యాగి చేయటం దురదృష్టం.దళితుడు కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది…

బ్యాంకుల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి..

పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలి…టిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన…