మంత్రి నారా లోకేష్ ను కలిసిన పులిగోరు మురళీకృష్ణారెడ్డి.
మనన్యూస్,తిరుపతి:నెల్లూరు పర్యటనకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ తిరుపతి కో అపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ గా ఆర్సి ముని కృష్ణను చేయటంలో కూటమి…