హోసింగ్ కాలనీ సందర్శించిన స్పెషల్ ఆఫీసర్
మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండల ప్రత్యేక అధికారి వి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ సందర్శించారు.అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం నాడు ఆయన హౌసింగ్ శాఖ ఏఈ తో కలిసి వెళ్లి కాలనీలో రహదారులు,త్రాగునీటి సమస్య గురించి తెలుసుకొని వీధి రహదారులు నిర్మాణానికి…