Author: MANANEWS1

ముఖ్యమంత్రిని కలిసిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో జరుగుతున్న దేవాలయాల అంతర్జాతీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లారు.

నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు సన్మానం

మనన్యూస్,తిరుపతి:తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు తిరుపతి టిడిపి నగర్ మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ ఆధ్వర్యంలో గజపూల మాలతో ఘనంగా సత్కరించారు.సోమవారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వగృహం వద్ద ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన శాప్…

మున్నూరు కాపుల సంఖ్యపై ప్రభుత్వం రీ సర్వే చేపట్టాలి:బొడ్డు ఏసుబాబు.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం,సింగిరెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి మండలాల మున్నూరు కాపు సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణా…

ఆదివాసి సంక్షేమ పరిషత్ పినపాక నూతన కమిటీ ఎన్నిక

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:పినపాక మండల కేంద్రంలో ఆదివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సమావేశ నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొని,మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70ఎల్.టి.ఆర్ చుట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3…

మధ్యాహ్న భోజన పథకం విధి విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ,ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.

మనన్యూస్,పినపాక:మండలం దుగినేపల్లి ప్రధాన రహదారిపై లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఇద్దరు యువకులు మల్లూరు నుండి మణుగూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్న…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఆర్.మధుసూదన్ రెడ్డి మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:ప్రజల ప్రాణాలతో ఆర్ అండ్ బి అధికారులు చెలగాటమాడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి…

నెల్లూరులో శ్వేత ఎసైధిటిక్స్ స్కిన్ అండ్ లేజర్ హాస్పిటల్ ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:మాగుంట లేఔట్ లో ఆదివారం ఉదయం శ్వేత ఎసైథెటిక్స్ స్కిన్ అండ్ ఎయిర్ ప్లాంటేషన్ సెంటర్ ప్రారంభమైనది.ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నెల్లూరు పొగతోట ప్రముఖ హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో ఈ శ్వేత ఎసైథిటిక్ హాస్పిటల్…

గ్రామ పంచాయతీల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయండి.

పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం పాత బకాయిలను చెల్లించేలా చొరవ చూపాలిమంత్రి నారా లోకేష్ కు నివేదించిన పంచాయతీరాజ్ ఛాంబర్ సింగంశెట్టి సుబ్బరామయ్య.సింగంశెట్టి ని సత్కరించిన నారా లోకేష్. మనన్యూస్,తిరుపతి:గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీల నిర్వీర్యం అయిపోయాయి అని,గ్రామ…

వివాహ పరిచయ వేదికలే పెళ్ళిలోగిళ్ళు: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహా పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం బైరాగిపట్టెడ లోని శ్రీ వైఖానస కళ్యాణ వేదికలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని పూజలు…