Author: MANANEWS1

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,జోగులాంబ.గద్వాల:గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్,ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో మారుతి టెక్నాలజీస్…

మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ళు అమరిక

తన సేవలు ఎన్నటికీ నిత్య నూతనమే! వికలాంగుల కొరకు విసుగులేని పోరాటం తన సేవలకు మరెవరు సాటిరారని అంటున్న ప్రజానీకం. మహర్షి స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవలు మరింత విస్తృతం మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,పత్రికలు, ప్రజా సంఘాలు తన సేవకు ఇచ్చిన పేరును తన…

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన అమరవాది లక్ష్మి నారాయణ

అమరవాది లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు. మనన్యూస్,కర్మన్ ఘట్:మార్చ్4వ తేదిన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలి వెళ్లి లకిడికపూల్ లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది.ఈ నామినేషన్…

వలస ఆదివాసి గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి

మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు మనన్యూస్,పినపాక:నియోజకవర్గం మండల పరిధిలోని వలస గొత్తి కోయల గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ…

వనజీవి రామయ్య గారితో కలిసి మొక్కలు నాటిన వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు

వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన డాక్టర్ మార్కండేయులు. మనన్యూస్,నాగోల్:అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త హరిత ప్రేమికుడు జోగినేపల్లి…

మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,మీర్పేట్:మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…

నూనె గింజల పంటలపై అవగాహన

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం రాయిగుడ్డి వలస రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రాయి గుడ్డి వలస,నీలం వలస,సరాయివలస గ్రామాల రైతులకు నూనె గింజల పంటలపై అవగాహన కొరకు పార్వతీపురం,సీతానగరం మండలాల్లో గల నూనె గింజల పంటల క్షేత్రాలు సందర్శన సోమవారం నాడు…

రహదారి సౌకర్యం లేక కొదమ గిరిజనులు ఇబ్బందులు,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి వినత పత్రం అందజేసిన కొదమ పంచాయితీ గిరిజనులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి ని కలసిన కొదమ పంచాయితీ కౌంజుపాక గిరిజన గ్రామ పెద్దలు మరియు యువత,రహదారి సౌకర్యం లేక విద్యార్దులు,వృద్దులు,గర్భిణీలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి తెలియచేసిన గిరిజన…

తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించండి…డిప్యూటీ మేయర్ ఆర్.సి మునికృష్ణకు సీఎం చంద్రబాబు సూచనచంద్రబాబుకు స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్

మనన్యూస్,తిరుపతి:తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ సూచించారు.తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఆర్సి మునికృష్ణ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే…