తోటపల్లి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్కు ప్రభుత్వ విప్ సన్మానం.
జియ్యమ్మ వలస/గరుగుబిల్లి/మనధ్యాస/నవంబర్ 25. తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్గా మార్కొండ పకీరు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, సోమవారం ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. అలాగే తోటపల్లి దేవస్థానం…