Author: mananews

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తోణాంలో సంతకాల సేకరణ

మన ద్యాస, సాలూరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చెయ్యటం అన్యాయమని, దీన్ని యావత్తు రాష్ట్రం వ్యతిరేకిస్తోందని కావున ఈ పీపీపీ విధానానికి స్వస్తి చెప్పాలని తోణాం సర్పంచ్ మువ్వల ఆదయ్య డిమాండ్ చేసారు. ఆదివారం ఉదయం మండలంలోని…

దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్

తిరుపతి, మన ధ్యాస, నవంబర్ 16 : రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోకల జనార్ధన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి…

అధిక శాతం జబ్బులు అపరిశుభ్రత వల్లే

పుత్తూరు, మన ధ్యాస: సమాజంలో అధికశాతం జబ్బులు కేవలం వ్యక్తిగత మరియు పరిసరాల అపరిశుభ్రత వల్లే వస్తాయని డాక్టర్ పి.రవిరాజు అన్నారు. ప్రతినెలా మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు *స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ…

అంతర్జాతీయ సహన దినం – భిన్నత్వాన్ని అంగీకరించే సామర్థ్యం కోల్పోతే నాగరికతే ప్రమాదంలో పడుతుంది

సహనం ఎందుకు సంఘటిత సమాజానికి పునాది?,అసహనం ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతోంది. లోతైన విశ్లేషణ,సహనాన్ని వ్యక్తిగతం నుంచి వ్యవస్థ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? Mana Tirupati Press Club :- ప్రపంచం ఎన్నడూ చూడని వేగంతో మారిపోతున్న ఈ కాలంలో, మనిషి ఆలోచన,…

నెల్లూరు రూరల్ కోడూరుపాడు లో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం

మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,నవంబర్ 9: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, కోడూరుపాడు గిరిజన కాలనీ నందు సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం అందించేందుకు, ఆరోగ్య గుర్తింపు కార్డులను అందజేసిన టిడిపి…

బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో అక్రమ గ్రావెల్ రవాణా నిలిపివేత

పర్యావరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా కార్యకలాపాలు – మైన్స్ శాఖ రూ.4 లక్షల జరిమానా పాలసముద్రం మన ధ్యాస : గంగాధర నెల్లూరు నియోజకవర్గం బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాపై కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ…

వరుస వర్షాలతో మామండూరు అడవులు ప్రకృతి సోయగాలతో మెరిసిపోతున్నాయి

ప్రకృతి సోయగాలతో మెరిసిపోతున్న మామండూరు — పర్యాటకుల తాకిడి పెరిగిన వేళ అటవీ శాఖ అప్రమత్తం తిరుపతి, మన ధ్యాస: తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షాలు ప్రకృతికి కొత్త శోభను తెచ్చింది . ముఖ్యంగా…

అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

సరూర్ నగర్. మన ధ్యాస :- శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిధ్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…