అనాధ పిల్లలకు అండగా పూర్వ విద్యార్థులుగద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి

మనన్యూస్,జోగులాంబ,గద్వాల:మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామానికి చెందిన వీరేష్ దంపతులు మరణించగా వారి పిల్లలు ముగ్గురు అనాధలు అయ్యారు. వారిని ఆదుకునేందుకు మల్దకల్ జడ్పీ హైస్కూల్లో 1988-89 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆ పిల్లలకు అండగా నిలిచి…

టాస్క్ ఫోర్స్, దాడులలో ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరీదిలోని కృష్ణ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నది వాగులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, కృష్ణ పోలీసులు దాడులు నిర్వహించి, ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని,అందులో ఒకటి ఇసుకతో ఉండగా మిగతా…

కుంపు పోటీలలో సత్తా చాటిన విద్యార్థులు

మనన్యూస్,నారాయణ పేట:రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు పోటీలలో బంగారం వెండి కాంస్య పథకాలతో సత్తా చాటారని కరాటే చీప్ ఎగ్జిమినర్ సీ అంబ్రేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లా ప్రాంతం…

స్వచ్ఛమైన నీటితో దుర్గం చెరువు కళకళలాడాలి : బల్దియా కమీషనర్ ఇలంబర్తి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఐటి జోన్ లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటికి పూర్తిగా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్తాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను…

జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలి రండి..

జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపు. మనన్యూస్,తిరుపతి:ఈనెల 14వ తేదీ పిఠాపురం లో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులందరూ భారీగా…

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు పేరు పెట్టాలి _ కమ్యూనిస్ట్ గాంధీకి ఘన నివాళి

మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు )113వజయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద ఆయన విగ్రహానికి సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బిసి సామాజిక వర్గానికి చెందినసివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ను…

భారీ స్థాయిలో జనసేన సభ రాష్ట్రం దివాళాకు జగన్ వైఖరే కారణం మంత్రులు నాదెండ్ల,దుర్గేష్

మనన్యూస్,కాకినాడ:14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ…

అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్

మనన్యూస్,గొల్లప్రోలు:గోదావరి తూర్పు డెల్టా డివిజన్ ఇరిగేషన్ కార్యాలయం రామచంద్రపురం నందు మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎస్.ఈ గోపినాథ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కి ఛార్జ్ హ్యాండోవర్ చేసారు. ఈ సందర్బంగా కార్యాలయంలో…

హలో దుర్గాడ-చలో చిత్రాడప్రచారాన్ని హోరేత్తించిన జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రచారాన్ని హోరెత్తించారు.ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తు ప్రతి ఒక్కరూ జనసేన ఆవిర్భావ సభ కు తరలి రావాలని కోరారు.నాయకులు,కార్యకర్తలు అభిమానులు వీర…

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె టి బి ఈ సి సి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 24 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు అధికారులు ఉద్యోగులు అంతా సమ్మె…

You Missed Mana News updates

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్