పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.పేదలను అభివృద్ధిపథంలోకి తీసుకొచ్చేందుకు పి4 విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని ఆయన చెప్పారు. నలభైవ డివిజన్ వార్డు సచివాలయం ఆవరణలో శనివారం ఉదయం పి4 వార్డు…