అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.

Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామములోని రైతు వేదిక దగ్గర నిర్వహించినా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళ వారం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంబించారు.మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు…

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్‌లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…

యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి

మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…

మన న్యూస్ ఎఫెక్ట్

మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…

ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీ పేజ్ 2 లో కె రాకేష్ నేతృత్వంలో ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల టూ వీలర్స్ బైక్స్…

రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు చీరలు పంపిణీ

మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపాలిటీలో పని చేస్తున్నటువంటి మహిళా పారిశుద్ధ కార్మికులకు 200 మందికి చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్…

ఎస్ వి అల్ట్రా విజన్ ఐ కేర్ ను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి

మనన్యూస్,బడంగ్ పేట్:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బడంగ్ పేట్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన నేనావత్ రాజు నేతృత్వంలో ఎస్ వి అల్ట్రా విజన్ ఐ కేర్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్,టీపీసీసీ…

అక్రమ గంజాయి సరఫరా నిందితుడు అరెస్టు -8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ జయరామయ్య

Mana News :- అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మిట్టూరుకు చెందిన మనీ అలియాస్ మణిగండన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచిరూ.3 లక్షలు విలువచేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ జయరామయ్య…

మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు

Mana News , న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. ఎన్‌ఈపీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం…