Author: mananews

అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలి…ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన

మనన్యూస్,తిరుపతి:ప్రజా రవాణా శాఖలో అక్రమ సస్పెన్షన్ లను, అక్రమ రిమూవల్ లను వెంటనే ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి డిపో ఎదుట ప్లకార్డులను చేతపట్టి నిరసన చేశారు.…

అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలలో మాధురి విద్యార్థుల ప్రతిభ

మనన్యూస్,గొల్లప్రోలు:అబాకస్ వేదిక్ రాష్ట్రస్థాయి పోటీలలో గొల్లప్రోలులోని మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు ర్యాంకులు సాధించారు. ఈనెల 14న కాకినాడలో నిర్వహించిన పరీక్షలలో మాధురి విద్యాలయ విద్యార్థి బి గంగా మహేష్ మొదటి ర్యాంకు సాధించగా, వి రాదే శ్యామ్,…

వీధి నాటకాలతో వైసిపి కుట్ర-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా…

గిరిజనులకు ఇష్టుడు గోపాలకృష్ణా రెడ్డిడా.నివేదిత మోరె, మాజీ కౌన్సిలర్

శ్రీకాళహస్తి, Mana News :-అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు. అజాత శత్రువుగా,…

AIKS నేషనల్ కాన్ఫరెన్స్ కు విద్యార్థినేతకు ఆహ్వానం

మనన్యూస్:తమిళనాడు రాష్ట్రం నాగపట్నం లో జరిగే ఆల్ ఇండియా కిసాన్ సభ నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశంలోనీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ రైతు సంఘం…

షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్

మనన్యూస్.మనసురాబాద్:షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి ప్రతిష్టాత్మక బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ దక్కింది. టైమ్ టు గ్రో ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని…

టీజీ గురుకుల సెట్ ఫలితాలలో మెరిసిన (ఎస్వీఎం) విద్యార్థులు

మనన్యూస్,నర్వ:టీజీ గురుకుల సెట్ ఫలితాలలో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో & సూర్య విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు మెరిశారు. పాఠశాల నుంచి దాదాపు 15 మంది విద్యార్థులు 5, 6, 7, 8వ తరగతికి ప్రవేశ పరీక్ష రాయగా అందులో…

నెల్లూరు,నారాయణ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేర్వేరు ఘటనలలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకై నెల్లూరు నారాయణ హాస్పిటల్ కు విచ్చేసారు. విడవలూరులో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ప్రమాద వశాత్తు గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్యాం…

అభివృద్ధికి చిరునామ చంద్రబాబు పాలన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ఆటోనగర్ శంఖుస్థాపనతో బుచ్చి పట్టణ అభివృద్ధకి శ్రీకారం.స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు మరియు కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధిస్తా.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.ఆటో నగర్ శంఖస్థాపన ద్వారా బుచ్చిరెడ్డి పాళెం ప్రాంత అభివృద్ధికి…

కావలిలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం.

మనన్యూస్,కావలి:సమస్య మీది – పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.కావలి 8వ వార్డులో బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన.గడపగడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.పలు సంస్థలను స్పాట్ లోనే పరిష్కారం చూపి, కొన్ని…