Author: KRISHNASANDEEP

మానవత్వానికి మారుపేరు… సేవాస్ఫూర్తికి చిరునామా – ఎం.ఎస్.ఆర్.ప్రసాద్

మన ధ్యాస ప్రతినిధి విశాఖ జిల్లా మే9: పాత్రికేయులు అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధి అనే నానుడి.ప్రస్తుత సమాజంలో రక్త సంబంధాలే కరువైన లోకం.నిత్యం ప్రజల్లో ఉంటూ అటు ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వివరిస్తూ పాత్రికేయ వ్యక్తి ధర్మాన్ని…

100 సం|| ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు విశాఖ జిల్లా నుంచి ఐదుగురు సభ్యులు నియామకం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(వడ్లపూడి) మే 3 :వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలోములుకూరి వెంకట రమణ,కర్ణాటిమధుసూధన శెట్టి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన విశాఖ జిల్లా నుంచి మహాసభలకు ప్రాతినిధ్యం వహించిన నాయకులకు ఘనంగా కళ్యాణమండపంలోకి పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానం…

విశాఖ ఉక్కు- ఆంధ్రల హక్కు కాపాడుకోవాలి పిలుపునిచ్చినా ఏవి వెంకట్రావు…

మన ధ్యాస విశాఖపట్నం(హోటల్ మేఘాలయ)మే2: విశాఖలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో జరిగిన మేదో మదనంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ప్రజల గుండెల్లో చిరస్మరణంగా ఉండాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని…

ఐక్యతకు నిదర్శనం మేడే..ఆటో,రిక్షా కార్మికులకు డాక్టర్ కందుల దుస్తుల పంపిణీ…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ పోస్ట్):మే డే కార్మికుల ఐక్యత,పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందనివిశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు,32 వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.ఆర్టీసీ కాంప్లెక్ ఔట్ పోస్ట్ వద్ద మే…

మే డే సెలవా – జీవీఎంసీ కార్మికులు పనిచేయాల?…

మన ధ్యాస ప్రతినిధి గాజువాక(పెద్ద గంట్యాడ మండలం): మే డే అన్నది శ్రమను గౌరవించే సెలవుతో ఇచ్చే రోజు అని అర్థం.జీవీఎంసీ అధికారులకు మాత్రం శ్రమను దోచుకునే రోజు కిందన ప్రవర్తించిన వైనం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సుమారుగా అన్ని వార్డులకు…

కార్మిక సంక్షేమమే ధ్యేయం.. ప్రతి అడుగు పేదల బాగు కోసమే: ప్రభుత్వ విప్ గణబాబు..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గోపాలపట్నం) మే1: రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నేడు నియోజకవర్గంలో జరిగిన మే…

ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా నడుపురు హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు విజయం…

మన ధ్యాస ప్రతినిధి గాజువాక (నడుపురు): నేడు విద్యాసంస్థల్లో నూ అటు విద్యార్థుల్లోనూ,విద్యార్థి కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు ఒకటి ఆలోచన 10 వ తరగతి విద్యార్థులు ఎంత ఘనవిజయం సాధిస్తారని ఎదురు చూడవలసిన సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు…

ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా నడుపురు హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు విజయం…

మన ధ్యాస ప్రతినిధి గాజువాక (నడుపురు): నేడు విద్యాసంస్థల్లో నూ అటు విద్యార్థుల్లోనూ,విద్యార్థి కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు ఒకటి ఆలోచన 10 వ తరగతి విద్యార్థులు ఎంత ఘనవిజయం సాధిస్తారని ఎదురు చూడవలసిన సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు…

మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శి…73 వ వార్డు అధ్యక్షులు రౌతు గోవిందు…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :జనసేన పార్టీ PAC చైర్మన్,ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల కాలం చేసినారు.మంత్రివర్యులు వారి నివాసం…

అనాధ క్యాన్సర్ పేషంట్ కి వాసుపల్లి ₹.5,000/- ఆర్ధిక సాయం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డులో ఒంటరిగా జీవిస్తున్న జాలారి వర్గానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ చింతపల్లి లక్ష్మణరావుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు.ఇక్కడి కొంతమంది యువత ఆ వృద్ధుడికి…