Author: KRISHNASANDEEP

పదో తరగతి ఫలితాలు విద్యార్థులు,తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి….పీఎం పాలెం సీఐ జి.బాల కృష్ణ విజ్ఞప్తి…..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(పీఎం పాలెం):పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు తల్లి దండ్రులు సంయమనం పాటించాలని పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విజయాపజయాలు సహజమని మార్కులు తక్కువ వచ్చినా…

గవర కంచరపాలెం మరియు ఆర్.పి. పేట రైల్వే సమస్యలపై డి.ఆర్.ఎంతో ఎమ్మెల్యే గణబాబు చర్చలు – సానుకూల స్పందన

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం (దొండపర్తి)30 ఏప్రిల్ : ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు(గణబాబు)విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM)లలిత్ బోహ్రా మర్యాదపూర్వకంగా కలిసి,తన నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.…

జనగణన-2027 ప్రక్రియను సమర్థంగా, విజయవంతంగా నిర్వహించాలి…. విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(కలెక్టర్ కార్యాలయం) ఏప్రిల్ 29: జనగణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా,సమగ్రంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప‌లు అంశాల‌పై…