పదో తరగతి ఫలితాలు విద్యార్థులు,తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి….పీఎం పాలెం సీఐ జి.బాల కృష్ణ విజ్ఞప్తి…..
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(పీఎం పాలెం):పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు తల్లి దండ్రులు సంయమనం పాటించాలని పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విజయాపజయాలు సహజమని మార్కులు తక్కువ వచ్చినా…