మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…

14 ఏళ్ల తర్వాత సాలూరులో జరగనున్న శ్యామలాంబ అమ్మవారి పండుగ

సాలూరు మన న్యూస్ ఏప్రిల్30:– సాలూరు పట్టణంలో మే 18,19,20, తేదీల్లో జరగబోయే శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్బంగా పటిష్ట బందోబస్తు విధి విధానాలు పై పోలీసు అధికారులుకు, దేవాదాయ,ఆలయ కమిటీ సబ్యులకు దిశా నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి.…

పహల్గాం ఉగ్రదాడికి గాను సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ సంఘీభావం

మన న్యూస్ సింగరాయకొండ:- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రవాద దాడికి గాను దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన వేళ, నేడు సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ తమ సంఘీభావాన్ని చాటుతూ తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి…

సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడిగా మసనం వెంకట్రావు

మన న్యూస్ సింగరాయకొండ:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను కేంద్ర కార్యాలయం నియమించింది.సింగరాయకొండ మండలానికి మసనం వెంకట్రావు అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి…

స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా ASCEND 2025 సెలెబ్రేషన్స్

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ లోని స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ASCEND-2025 సెలెబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ లలిత అధ్యక్షతన జరిగిన ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా దామచర్ల జయలక్ష్మి హాజరై తన సందేశం ద్వారా…

ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి నివాళి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ముస్లిం సోదరులు ఈ రోజు జుమ్మా నమాజ్ అనంతరం ప్రార్థనలో ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లు ధరించి కాశ్మీర్ పెహర్గాన్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది అసువులు బాసిన వారిని…

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

మన న్యూస్ సింగరాయకొండ:-జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారతీయ పౌరులకు సంతాపం తెలియజేస్తూ మృతులకు జనసేన పార్టీ పక్షాన సంతాప కార్యక్రమం కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు…

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యంసింగరాయకొండ సర్పంచ్ తాటి పర్తి వనజ పిలుపు.

మన న్యూస్ సింగరాయకొండ:- గ్రామాల అభివృద్ధి సంక్షేమం గ్రామ సంపూర్ణ వికాసం సాధించాలంటే పంచాయితీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలని దాని కొరకు గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది అంకిత భావం తో పని చెయ్యాలని సింగరాయకొండ సర్పంచ్ తాటి పర్తి…

మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

పదో తరగతి పరీక్షా ఫలితాలలో గీతం విద్యార్థుల ప్రభంజనం

మన న్యూస్ సింగరాయకొండ:- బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గీతం(జోన్స్) విద్యార్థులు మండల స్థాయి ర్యాంకుతో మరోసారి సత్తా చాటారు1)కె అమృత వర్షిని 591/6002) ఎస్.కె రిహానా 584/6003) డి శివ సాహితి. 583/600విద్యార్థులు మొదటి మూడు…

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.
రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు