Author: CHITTOORMANANEWS

ఘనంగా టిడిపి యువనేత భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6 చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలోని భాష్యం భవనం ముందు పండుగ వాతావరణం లా ఘనంగా నిర్వహించారు.…

గుంతూరు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల ధ్వంసం.

సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని భాష్యం వంశీ చౌదరి డిమాండ్. బంగారుపాళ్య0,మన ధ్యాస, ఫిబ్రవరి5 బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని ఆకతాయులు తరచూ గోడలు దూకి మరుగుదొడ్లను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు ఉపయోగించే…

ఫించన్లు పంపిణీ చేసిన టిడిపి మాజీ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్

బంగారుపాళ్యం, మన ధ్యాస,ఫిబ్రవరి 28. రిపోర్టర్ కమల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలనలో మార్చి నెల ఒకటో తేదీ ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేది…

వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లో జాతీయ ఆర్.టి.ఐ వ్యవస్థాపకులు పొన్న కుమార్.

పొన్నకుమార్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినరాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర బంగారుపాళ్మo, మనధ్యాస, ఫిబ్రవరి 28 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం శ్రీ స్వయంభు కాణిపాకం వినాయక స్వామి సన్నిధిలో శనివారం నాడు జాతీయ ఆర్.టి.ఐ, వ్యవస్థాపకులు…

సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం: రాష్ట్ర అధ్యక్షులుగా పాటుకూరి నరేష్

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి24. రిపోర్టర్ కమల్ రెడ్డి సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన పాటుకూరి నరేష్ ను ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడ ఆర్టిఐ కార్యకర్తల సంఘం రాష్ట్ర…

మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు, ఆధ్వర్యంలో మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, మై టిడిపి…

ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 రిపోర్టర్ కమల్ మల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి…

ఉత్తమ పోస్టల్ బీపీఎంగా ఎంపికైన ఎ.అరుణ.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సిందియా చేతుల మీదుగా అందుకున్న వార్డు. బంగారుపాళ్యం, మనధ్యాస,ఫిబ్రవరి 23. రిపోర్టర్: కమల్ రెడ్డి 2024–2025 ఆర్థిక సంవత్సరానికి కరిడివారిపల్లి గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎ.అరుణ ఉత్తమ…

అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ

ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్నారై టీడీపీ యువనాయకుడు ఎన్. పి విక్రమ్ బంగారుపాల్యం ,మనధ్యాస, ఫిబ్రవరి 17. రిపోర్టర్ కమల్ రెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం ,బంగారుపాళ్యం మండలం ,మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ…

గురుకుల పాఠశాలలో తాగునీటి బోరు రిపేర్ చేయించిన దాత ఎన్నారై (లండన్) వల్లేరు కళ్యాణ్.

బంగారుపాళ్యం, మనధ్యాస, ఫిబ్రవరి11. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఆంట్రప్రదేశ్ గిరిజన సంక్షే మగురుకుల పాఠశాలలో (బాలురు)బోరు బావి రిపేరు ఉన్నదని ఎన్నారై వల్లేరు కళ్యాణ్ ని సంప్రదించగా వారు వెంటనే సృందించి విద్యార్థులు నీరు…