Author: CHITTOORMANANEWS

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం

బంగారుపాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైయస్సార్సీపీ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరు కు చెందిన అక్షర మానస వికలాంగులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైయస్…

కల్లూరుపల్లె లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

బంగారు పాళ్యం,మన ద్యాస, డిసెంబర్ 21 కల్లూరు పల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. మండల వైకాపా అధికార ప్రతినిధి, RCDS…

గుండ్లకట్టమంచిలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

బంగారు పాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని గుండ్లకట్టమంచి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎసార్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కె.దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామస్తులతో…

బాస్కెట్ బాల్ లో రాణిస్తున్న 4వ తరగతి విద్యార్థి ఇ. వివన్

బంగారుపాళ్యం, మన ధ్యాస,డిసెంబర్ 18 పిట్ట కొంచం కూత గణం అన్నట్లు 4వ తరగతి చదువుతున్న ఇ.వివన్ చిత్తూరు నారాయణ స్కూల్లో చదువుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు.ఇప్పటికే స్టేట్ రోలర్ బాస్కెట్ బాల్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో రెండవ…

తలారి దేవరాజులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి.

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16 ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…

పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు

చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5 స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక…

చెరువు ముందర ఊరు లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయం…

జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం…