రాష్ట్ర రాజధానిగా అమరావతి ని లోక్ సభ,రాజ్యసభ చట్టభద్రతకు ఆమోదం తెలపడంపై సంబరాలు
బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 3 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలో గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని లోక్ సభ, రాజ్యసభలలో చట్టభద్రత కల్పించడాన్ని హర్షిస్తూ బంగారుపాళ్యం మండలం బంగారుపాళ్యం రహదారి పై ప్రజలకు ఆటంకం కలగకుండా రహదారి పై భారీ…