Author: CHITTOORMANANEWS

ఎ.పి.యస్.ఆర్.టి.సి చైర్మన్ కొనకళ్ళ నారాయణ ను సన్మానించిన బుసా నాగరాజు గౌడ్.

బంగారుపాళ్యం. మన ధ్యాస ,ఫిబ్రవరి 9. రిపోర్టర్ కమల్ రెడ్డి ఎ.పి.యస్.ఆర్.టి.సి.చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు సోమవారం విజయవాడ లో వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించిన ఎ.పి.గీతకార్పోరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ గౌడ్,చిత్తూరు…

కర్ణాటక, కేరళ ధర్మ ప్రచారణ యువసేన సభ చైర్మన్ కె. గోపి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్ర ప్రదేశ్ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సు నాగరాజ గౌడ్*

బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు…

మహా గణపతి దేవాలయ కుంభాభిషేకం మహోత్సవం

బంగారుపాల్యం , మనధ్యాస ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం 06-2-…

అర్దగిరి బోర్డు సభ్యురాలు రాధిక ను సన్మానించిన జనసేన నాయకులు ఆవుల శాంతమూర్తి.

బంగారుపాల్యం , మనధ్యాస ,ఫిబ్రవరి 6 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించబడిన జనసేన పార్టీకి…

అర్దగిరి పాలక మండలి చైర్మన్ ఎ.రఘుపతి ని సన్మానించిన జనసేన సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి

బంగారు పాల్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించబడిన…

వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం .

బంగారుపాల్యం,మనధ్యాస ఫిబ్రవరి 5 రిపోర్టర్:కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాల్యం మండలం ,తగ్గువారిపల్లి పంచాయతీ ,పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం 06-2- 2026 నుండి 8- 2-…

మామిడి రైతుల సమస్యలు పరిష్కారానికై కలెక్టర్ కు వినతి.

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి2 2025లో మామిడి రైతులు అన్ని విధాలా నష్టపోయారు ఈ సీజన్లో నైనా మామిడి రైతులని ఆదుకోవాలి(ఎం ఎఫ్ ఏ ) మామిడి రైతుల సంఘం వినతి. ఈరోజు మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన…

చెరువు ముందర ఊరు లో ఘనంగా పౌర్ణమి వేడుకలు

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి1. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం లో స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగ అధ్యక్షుల సమావేశం.

బంగారుపాళ్యం, మన ధ్యాస, జనవరి 29 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం , బంగారుపాళ్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ కుమార్ రాజా నివాసం నందువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల అనుబంధ…

గురుకుల పాఠశాలలో సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి28. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో సాక్షి వారి సౌజన్యం తో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా…