ప్రజా సమస్యల పరిష్కార దిశగా సుపరిపాలనలో తొలి అడుగు..!ఏడాది పాలన అభివృద్ధిని వివరిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు నడిచిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామంలో శనివారం జరిగింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి, సుపరిపాలనలో…