సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!బాబు బ్రాండ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..!
వింజమూరు(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రశాంతతకు మారుపేరైన తెలుగు రాష్ట్రాలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీ కంకణం కట్టుకుందని, సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం లోని వింజమూరు పట్టణం యాదవ్ బజార్ నందు…