ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం అండ..!

మృతుడు షేక్ ఫారుక్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన తెలుగుదేశం మండల నాయకులు..!

వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో విద్యుత్ షాక్ తో మృతి చెందిన షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండదండలు లభించాయి. వివరాల్లోనికి వెళ్తే వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన, షేక్ ఖాదర్ బాషా, వహీదా దంపతుల కుమారుడు షేక్ పారుక్ మంగళవారం ఇంటి వద్దనే విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. టిడిపి కుటుంబ సభ్యుడైనందున ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మండల నాయకత్వానికి కుటుంబాన్ని పరామర్శించాలని వారికి అండగా నిలవాలని ఆదేశాలు ఇచ్చారు. మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్థివదేహానికి నివాళులర్పించారు. తెలుగుదేశం సభ్యత్వం ఉన్నందున, ఇన్సూరెన్స్ అందించేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని , ధైర్యంగా ఉండాలని నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, ఎస్ కే ఖాజావలి, పాములపాటి మాల్యాద్రి, ఉపాధ్యక్షులు ఆనంద రమణయ్య, కోడూరు నాగిరెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, చల్లా శ్రీనివాసులు యాదవ్, చావా మహేంద్ర, మహేష్, శ్రీనివాసులు రెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :/// ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.