ఫించన్లు పంపిణీ చేసిన టిడిపి మాజీ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఫిబ్రవరి 28. రిపోర్టర్ కమల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలనలో మార్చి నెల ఒకటో తేదీ ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేది…