Author: CHITTOORMANANEWS

శ్రమతోనే అభివృద్ధి సాధ్యం – మే డే శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధ్యక్షులు ఎన్. పి.ధరణి నాయుడు

బంగారుపాళ్యం, మన ధ్యాస,మే 01 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం టీడీపీ మండల అధ్యక్షులు ధరణి నాయుడు మాట్లాడుతూ సమాజ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమజీవులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రమతోనే అభివృద్ధి సాధ్యం. శ్రామికుడు…

చెరువు ముందర ఊరు లో ఘనంగా పౌర్ణమి వేడుకలు

చిత్తూరు, మనధ్యాస, మే 1 రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు లో స్వయంభు గా వెలసిన ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి, హనుమాన్…

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవం.

బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్23 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లు గా ఎస్సై ప్రసాద్, బంగారుపాళ్యం సర్పంచ్ ఎం.…

మహిళా బిల్లుపై చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

చిత్తూరు, మన ధ్యాస, ఏప్రిల్20. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బిజెపి పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డంపెట్టుకుని డి లిమిటేషన్ బిల్లును జనగణన జరపకుండా కులగనన జరపకుండా…

రైతులకు మామిడి కవర్లు పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17. బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల పంపిణీకి సహకరించిన కలెక్టర్…

ఓటమి గెలుపుకు తొలిమెట్టు మాత్రమే విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దు

(ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర. బంగారుపాల్యం, మన ధ్యాస ,ఏప్రిల్ 17. రిపోర్టర్ కమల్ రెడ్డి (ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర మాట్లాడుతూ, ఫెయిల్…

మామిడి కవర్ల పంపిణీపై కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల…

ఘనంగా టిడిపి నేత కోకా ప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్12, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడు 59వ జన్మదిన వేడుకలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్,టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా…

అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు

కుట్టీ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన అభిమానులు, స్వచ్ఛందంగా రక్త దానం చేసిన అల్లు అర్జున్ అభిమానులు. చిత్తూరు, మన ధ్యాస,మార్చి 8, రిపోర్టర్ కమల్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ 44 వ…

రాగిమానుపెంట కు తారు రోడ్డు మంజూరు చేయ0డి.

కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి కోరిన బాలకృష్ణ నాయుడు. బంగారుపాళ్యం, మనధ్యాస ,ఏప్రిల్ 2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలోని రాగిమాను పెంట రోడ్డు పరిసర గ్రామాలకు వెళ్లే రహదారి . తారు రోడ్డు మంజూరు చేయాలని…