Author: CHITTOORMANANEWS

అంగరంగ వైభవంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు

కుట్టీ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన అభిమానులు, స్వచ్ఛందంగా రక్త దానం చేసిన అల్లు అర్జున్ అభిమానులు. చిత్తూరు, మన ధ్యాస,మార్చి 8, రిపోర్టర్ కమల్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ 44 వ…

రాగిమానుపెంట కు తారు రోడ్డు మంజూరు చేయ0డి.

కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి కోరిన బాలకృష్ణ నాయుడు. బంగారుపాళ్యం, మనధ్యాస ,ఏప్రిల్ 2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలోని రాగిమాను పెంట రోడ్డు పరిసర గ్రామాలకు వెళ్లే రహదారి . తారు రోడ్డు మంజూరు చేయాలని…

రాష్ట్ర రాజధానిగా అమరావతి ని లోక్ సభ,రాజ్యసభ చట్టభద్రతకు ఆమోదం తెలపడంపై సంబరాలు

బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 3 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలో గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని లోక్ సభ, రాజ్యసభలలో చట్టభద్రత కల్పించడాన్ని హర్షిస్తూ బంగారుపాళ్యం మండలం బంగారుపాళ్యం రహదారి పై ప్రజలకు ఆటంకం కలగకుండా రహదారి పై భారీ…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన కిషోర్ కుమార్ రెడ్డి

బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 2. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ…

అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

లెనిన్ నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు. చిత్తూరు, మన ధ్యాస, మార్చి 18. రిపోర్టర్ కమల్ రెడ్డి. శ్రీరస్తు !శ్రీరామజయం !!శుభమస్తు !!!శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆశీస్సులతో..శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయములెనిన్నగర్, కాణిపాకం రోడ్డు, చిత్తూరు.హనుమజ్జయంతి ఆహ్వాన పత్రికభక్తాగ్రేశరులారా !శ్లో॥ నమో…

ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో బట్టల పంపిణీ.

గురుకుల పాఠశాల నందు 110 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ. బంగారు పాళ్యం, మన ధ్యాస, మార్చి 17. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం నందు గల గురుకుల పాఠశాల నందు మంగళవారం తెలుగు…

బంగారు పాల్యం మండల అధికారులను కలిసిన రాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు జన్నావుల సురేంద్ర.

బంగారుపాళ్యం, మన ధ్యాస, మార్చి 16, రిపోర్టర్: కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండలం లో సోమవారం మండల పరిధిలోని అధికారులను కలిసిన ఆర్టిఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్టీఐ సభ్యులు. జిల్లా…

రాజ్యాంగం పట్ల అవగాహనకల్పించడమేధ్యేయంగా కార్యక్రమాలు

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి . చిత్తూరు, మనధ్యాస, మార్చి15 రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల…

రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు – ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చిత్తూరు, మార్చి : రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని అంబేద్కర్ భవన్ లో బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రముఖులకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుణ్యమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అంబేద్కర్ స్ఫూర్తితో హక్కులను తెలుసుకుని తమ హక్కులను సాధించుకునేలా బహుజన దళితులు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బహుజన వర్గాలపై, యువత, మహిళలు, ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే… ప్రశ్నిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై రాజ్యాంగం ద్వారా అవగాహన కల్పించడానికి గ్రామస్థాయి నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగానే తిరుపతి సమీపంలోని గాజులమండ్యం నుండి గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి ఉద్యమానికి నాంది పలికామన్నారు. బహుజనులను అప్రమత్తం చేసేందుకే చిత్తూరులో దళిత బహుజన నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం పట్ల యువనాయకత్వం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బహుజన వర్గాలను ఏకం చేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి. చిత్తూరు, మన ధ్యాస , మార్చి 15. రిపోర్టర్: కమల్ రెడ్డి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం…

పదో తరగతి పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలి.

పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి . హాల్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం(ఆర్‌టీఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర . బంగారుపాల్యం, మనధ్యాస, మార్చి15. రిపోర్టర్:కమల్ రెడ్డి. వార్షిక పరీక్షలకు హాజరవుతున్న పదో…