Author: CHITTOORMANANEWS

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగ అధ్యక్షుల సమావేశం.

బంగారుపాళ్యం, మన ధ్యాస, జనవరి 29 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం , బంగారుపాళ్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ కుమార్ రాజా నివాసం నందువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల అనుబంధ…

గురుకుల పాఠశాలలో సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి28. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో సాక్షి వారి సౌజన్యం తో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా…

చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్ ),సభ్యులు

చిత్తూరు, మనధ్యాస, జనవరి23. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బీజేఏ ) ప్రతినిధులు సాటి గంగాధర్,…

వైసిపి కార్యకర్త సాల్మన్ పై దాడిని ఖండించిన వైఎసార్ పార్టీ నాయకులు.

చిత్తూరు, మనధ్యాస, జనవరి 17 దళితుంటే బాబుకు చిన్నచూపుగా మారిందని వైఎస్సార్‌సీపీ నాయకులు దుయ్యబట్టారు.శనివారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ హత్యను…

సెవెన్ హిల్స్ టీవీ 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన : సి కే బాబు

చిత్తూరు,మనధ్యాస,జనవరి 10, రిపోర్టర్: కమల్ రెడ్డి అత్యoత ప్రజా ఆదరణ పొందుతున్న 7 హిల్స్ టీవీ మరింత అభివృద్ధి చెందాలని రాయలసీమ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆకాంక్షించారు. శనివారం చిత్తూరులో సెవెన్ హిల్స్…

తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని మాల ధరించిన కొడుకులు

చిత్తూరు, మన ధ్యాస, జనవరి 10 రిపోర్టర్ :కమల్ రెడ్డి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని తల్లిదండ్రుల మాల ధరించిన కొడుకులుఅమ్మ నాన్న లు లేనిదే ఈ సృష్టి లేదని అటువంటి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మాల ధరిస్తామని…

విజ్ఞాన్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు.

బంగారుపాళ్యం,మనధ్యాస, జనవరి 9 రిపోర్టర్:కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్ది,పూలతో అలంకరించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు పొంగల్లు నిర్వహించి భోగిమంటలు వేశారు.చిన్నారులు హరిదాసు…

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసిపి యువనాయకులు మహేంద్ర, జగదీశ్

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి6 రిపోర్టర్ కమల్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర,మండల…

పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువ నాయకులు.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి 1 రిపోర్టర్ :కమల్ పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కి,ఆయన సతీమణి మమత ని,వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఇందులోవైస్ ఆర్…

వైయస్సార్సీపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ లలితా థామస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువనేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి1 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకురాలు లలిత థామస్ కు మండలానికి చెందిన వైసిపి యువనాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో…