MLA ద్వారా పాలిచెర్ల వారి పాలెం జడ్పీ హైస్కూల్ కి స్పోర్ట్స్ కిట్ బహుకరణ

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు పాలిచెర్ల వారి పాలెం స్కూలుకి స్పోర్ట్స్ కిట్ ను వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మరియు మస్తాన్ గారి చేతుల మీదుగా స్కూలు ఉపాధ్యాయులు మాధవయ్య గారికి అందజేయడం జరిగింది… రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పాలిచెర్ల వారి పాలెం హైస్కూల్ నందు ఉపాధ్యాయులు గా పనిచేయుచున్న మాధవయ్య వారి స్కూల్ లోని విద్యార్థిని, విద్యార్ధులకు స్పోర్ట్స్ కిట్ కావాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగిందనీ వారు అడిగిన వెంటనే గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిo సునీల్ కుమార్ గారు స్పోర్ట్స్ కిట్ మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గారు విద్యార్థినీ విద్యార్థుల అవసరాలు గుర్తించి వారికి ఆటలాడుకునే దాని కొరకు ఇప్పటివరకు 15 ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చారని తెలిపారు.పాలిచర్ల వారి పాలెం జడ్పీ హైస్కూల్ కూడా స్పోర్ట్స్ కిట్ ఇచ్చినందుకు మాధవయ్య ఎమ్మెల్యే గారికి స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్ మస్తాన్, జి. మాధవయ్య, పి. రమేష్, పిడి దివిపాలెం, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు