కూటమి ప్రభుత్వము రాక్షస పాలన సాగిస్తుంది – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర,

మన న్యూస్ సాలూరు జూలై 18 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ రాజకీయ్య కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం మంచి సాంప్రదాయం కాదని మాజీ డిప్యూటీ సీఎం పి. రాజన్న దొర ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం స్థానిక మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, వివిధ శాఖలలో పెద్ద స్థాయి నుండి క్రిందస్థాయి వరకు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై వేధింపులకు గురు చేస్తున్నారని మాజీ మంత్రి పి. రాజన్న దొర ఆరోపించారు. ఇటీవల కాలంలోనే నియోజకవర్గంలోని ఉపాధి హామీ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లోని పనిచేస్తున్న ఉద్యోగులపై సరైన ఆధారాలు లేకుండా వివిధ కారణాలు చూపుతూ ఉద్యోగాల నుండి సస్పెండ్ చేస్తూ, వారి పొట్ట కొట్టే చర్యలకు పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు. అదేవిధంగా తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని ఎటువంటి సందర్భంలో కూడా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని, ఈ విధంగా స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఇటువంటి వ్యక్తికి గిరిజన, శ్రీ శిశు సంక్షేమ శాఖతోపాటు ఉద్యోగులను తొలగింపు శాఖాను కూడా ఏర్పాటు చేసి ఆ శాఖను అదనంగా మంత్రికి కేటాయించాలని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబును అభ్యర్థిస్తున్నానని ఆయన అన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..