రెండవ పట్టణ పోలీస్ ల ఆధ్వర్యంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్

గూడూరు, మన న్యూస్ :- ఆపరేషన్ “సేఫ్ క్యాంపస్ జోన్”రాష్ట్రవ్యాప్తంగా జూలై 8 నుండి 12 తేది వరకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా , గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రెండవ పట్టణంలో అమలు చేయడం జరిగింది. గూడూరు రెండవ పట్టణ సిఐ J. శ్రీనివాస్ ఆధ్వర్యంలో, రెండవ పట్టణ ఎస్సై గోపాల్ నేతృత్వంలో ప్రత్యేక తనిఖీ టీమ్ ఏర్పాటుచేశారు. ఈ టీంలో ఇద్దరు మహిళా ఏఎస్సై లు మరియు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ను నియమించారు.ఈసందర్భంగా గురువారం నాడు గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్స్, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల పరిసర ప్రాంతాల్లోని పాన్ షాపులు, బడ్డి కొట్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళలో పలు తనిఖీలు నిర్వహించడం జరిగినది. పొగాకు ఉత్పత్తుల విక్రయం విషయంలో చట్ట ఉల్లంఘనలు ఉన్న చోట ప్రత్యేక దృష్టి సారించబడింది.అందులో భాగంగా జరిమానాలు కూడా వేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.