విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా శంఖవరం మండలం పరిధిలో ఉన్న శంఖవరం విద్యుత్తు సిబ్బంది కి సంబంధించిన విద్యుత్ ఎంప్లాయిస్ సిబ్బంది నిరసనగా దీర్ఘకాలి సమస్యలు పరిష్కరించలేదని దశలవారీగా ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించలేదని మొదటి దశలో 2 రోజు నల్ల బ్యాడ్జీలతో శంఖవరం విద్యుత్ కార్యాలయం పరిధిలో నిరసనలు తెలుపుతూ వారి డిమాండ్లు అనగా గ్రేడ్-2 జేఎల్ఎంలు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మరియు 1999 సంవత్సరం తరువాత నుండి వచ్చిన సిబ్బంది 2004 వరకు ఉన్న ఉద్యోగులను పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇలాంటి డిమాండ్లు దాదాపు 13 డిమాండ్లను మరియు కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు 6 ఉన్న సమస్యలను పరిష్కరించాలని జగ్గంపేట డివిజన్ జేఏసీ తరఫున కన్వీనర్ అయిన ఎన్ఎస్ నాయుడు మరియు తోటి మండల జేఈ అయినా భగతి కుమార్ మరియు సత్యనారాయణ మరియు మిగతా సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించాలని పరిష్కరించని ఎడల రాష్ట్రస్థాయి కంపెనీ స్థాయి మరియు జిల్లాస్థాయి జేఏసీ పిలుపు మేరకు తర్వాత పూర్తిస్థాయిలో బందుకు పిలుపునివ్వడం జరుగుతుందని ప్రభుత్వానికి మరియు ప్రజలకు హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.

  • Related Posts

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    కాకినాడ జిల్లాలో ప్రధాన కార్యాలయం ప్రారంభం.. దళిత ప్రజా సమితి వార్షికోత్సవం కరపత్రం ఆవిష్కరణ.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- రాష్ట్రవ్యాప్తంగా దళితుల పక్షాన్న దళిత ప్రజా సమితి ఉద్యమిస్తుందని దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ అన్నారు.…

    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మంగళవారం నాడు తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    • By JALAIAH
    • September 17, 2025
    • 2 views
    మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

    పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

    • By JALAIAH
    • September 16, 2025
    • 5 views
    పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 16, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

    పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

    • By JALAIAH
    • September 16, 2025
    • 3 views
    పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం