సీడ్ పత్తి రైతులకు తీవ్ర నిరసన… ఎకరాకు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కోనుగోలు!

గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల దోపిడిని దౌర్జన్యాన్ని ఎండగట్టు తూ తీవ్ర నిరసనని తెలియజేశారు ఐదు గంటలపాటు జరిగిన ఈ రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఉదయం కావడంతో కాలేజీలకి స్కూళ్ళకి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఒక సందర్భంగా మద్దతు పలికిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున రెడ్డి వెంకట్ రాములు మాట్లాడుతూ పువ్వు పువ్వు రుద్దే పంటను తొలగించమని గత 15 రోజులుగా రైతులను ఆర్గనైజర్లు కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని ఇప్పటికే ఫౌండేషన్ సీడును ఇచ్చి నా ఆర్గనైజర్లు సీడ్ కంపెనీలు రైతులతో పంట వేయించి ముగ్గదశకు చేరుకున్న తర్వాత పంటను పీకి వేయమనడం తొలగించమనడం ఎంతవరకు సమంజసమని ఇప్పటికే ప్రతి ఎకరాపై రైతులు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టారని అదనంగా మరో లక్ష పెట్టవలసి వస్తుందని గతంలో ఈ పంటను ఐదు క్వింటాల్ వచ్చినా 6 క్వింటాల్ వచ్చిన కొనేవారని ఈ సంవత్సరం రైతులపై కచ్చతో ఆర్గనైజర్ల దోపిడీ పెత్తనంతో తమ మాటనే నెగ్గించుకోవాలని తీవ్ర మదంతో రైతుల పట్ల వ్యవహరిస్తున్నారని ఇప్పుడు ఈ పంటను పీకి వేస్తే ఎకరాకు లక్షకు పైగా నష్టం వస్తుందని ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని అన్నారు పంటను వేయించింది మీరే తొలగించమనేది మీరేనా అని ప్రశ్నించారు రైతులు అడుగుతున్న విధంగా రైతులు ఎంత పండిస్తే అంత పంటను కొనాలని ఒకవేళ రైతులు సంతోషంగా ఒప్పుకుంటే ఎకరాకు రెండు లక్షలు పెట్టుబడి అయిందని కనీసం లక్ష రూపాయలు చెల్లించాలని లక్ష రూపాయలు చెల్లిస్తేనే పంటను తొలగిస్తామని కోరుతున్న సందర్భంగా ఎవరు కూడా పంటను పీకి వేయకుండా కంపెనీలు ఆర్గనైజర్లు రైతులు ఎంత పండిస్తే అంత పంటను అన్ని క్వింటాలను కొనాలని లేకపోతే రైతుల పక్షాన తీవ్ర పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు ఈ ప్రభుత్వంలో రైతుల కష్టాలు మళ్లీ వచ్చాయని గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని సుమారు 20వేల ఎకరాల్లో వేసిన ఈ పంట తొలగింపును అడ్డుకొని ఆర్గనైజర్ లను కంపెనీలను ఒప్పించి పంట కొనే విధంగా ఆదేశించాలని పంటకొనని కంపెనీలపై ఆర్గనైజర్లపై రైతుల నష్టానికి ఆవేదనకు ఆందోళనకు గురిచేసి రోడ్ ఎక్కే విధంగా పూనుకున్న ఆర్గనైజర్లపై కంపెనీలపై పిడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రేపు జరగబోయే కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ లో తీర్మాంగాలని చేయించాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 5 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.