ఇదేనా సుపరిపాలన?అధికారులు విధులకు డుమ్మా అవస్థల్లో ప్రజలు.

ఉరవకొండ, మన న్యూస్ : ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం విధులకు డుంబా కొట్టారు. వారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తద్వారా ప్రజలు లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదేనా సుపరిపాలన అంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావడంతో తమ పనులు పూర్తిగా నిర్వహించినట్లు వారు ఫీలవుతున్నారు. యధావిధిగా పనులు సక్రమ విధులను నిర్వర్తించటం లేదని విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి హాజరైన లబ్ధిదారులకు కాలి కుర్చీలే దర్శనం ఇస్తాయి. వారి గోడు ఎవరికి చెప్పుకోవాలన్నది మీ మాంస.
ఆర్థిక మంత్రి డైనమిక్ లీడర్ పయ్యావుల కేశవ్ సేవలు అమరావతికి పరిమితమయ్యాయి. ఆయన సోదరుడు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు తమను ఎవరు ప్రశ్నిస్తారులే అనే భావములు సర్వత్రావెల్లువెత్తుతున్నాయి.
వేలాది రూపాయలు జీతాలు పుచ్చుకొని ఇష్టారాజ్యంగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. కష్టపడి పని చేసే ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లింపులో చొరవ చూపరు, ఆయా శాఖల కార్యాలయాలకు హాజరయ్యే లబ్ధిదారులు నిత్యం అధికారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన పరిష్కరించిన పాపానికి వెళ్లరు. మొక్కుబడిగా ప్రతి సమస్యను పరిష్కరించినట్లు ముగింపు సందేశాలను పంపిస్తున్నారు. అధికారుల పనితీరు మారాలి. అందుబాటులో లేని అధికారులపై మంత్రివర్యులు నిరంతర సమీక్ష చేయాల్సి నా అవసరం ఎంతైనా ఉంది. మంత్రి ముఖస్తుతి కోసం ఒకలా కార్యక్రమం ముగిసిన పేమట మరోలా వ్యవహరించే అధికారుల తీరుపై మార్పు ఎంతో అవసరం ఉంది.
కాగా అవినీతి, అక్రమాలను, ఎండగట్టాల్సిన రెండు వామపక్ష పార్టీలు సైతం అధికారుల లోపభూయిష్ట చర్యలపై చర్యలు తీసుకోవడంలో ఒత్తిడి తేవడంలో నిద్ర మత్తులో జోగుతున్నాయి. ఇప్పటికైనా వామపక్షాలు మేల్కొని, జిల్లా అధికారులు స్పందించి మెరుగైన సేవలు అందించి నిజమైన సుపరిపాలనకు నాంది పలికి ముఖ్యమంత్రి, ఆయన తనయుడు పెద్ద చిన్న బాబుల సంకల్పం నెరవేరే దిశగా అడుగులు వేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ