శరీరం, మనస్సు, ఆత్మ…ఈ మూడింటిని కలిపే విధానమే యోగా గురూజీ ఎల్ మాధవరెడ్డి

ఎల్బి నగర్. మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ లోని చంపాపేట్ డివిజన్ గౌర్నమెంట్ ప్రెస్ కాలనీ పార్క్ సెంటర్ ఆధ్వర్యంలో సాయిరాం నగర్ కాలనీ పార్కులో సీనియర్ యోగా గురూజీ లక్ష్మణ జోన్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, గవర్నమెంట్‌ ప్రెస్‌ కాలనీ సెంటర్‌ ఇన్ఛార్జ్ కె.లక్మారెడ్డి,సాయిరాం నగర్ కాలనీ యోగ పార్క్ ఇన్చార్జ్ కే శ్రీనివాస్ రెడ్డి, ఎం గోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథులుగా చంపాపేట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి,సాయిరాం నగర్ కాలనీ ప్రెసిడెంట్గుర్రం సుధాకర్ రెడ్డి, అంజిరెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ యస్ రఘుపతి రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన యోగా గురువు యోగా ఆసనాలు, శ్వాస నియంత్రణ పద్ధతులు (ప్రాణాయామం) అందరికీ మార్గ నిర్దేశం చేశారు. అనంతరం యోగా గురూజీ ఎల్ మాధవరెడ్డి మాట్లాడుతూ యోగా మన శరీరం, మనస్సు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఇలాంటి ఆరోగ్య కేంద్రిత కార్యక్రమాలు సామాజికంగా చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేసేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. *అనంతరం మహిళ యోగ గురూ*కె.లక్ష్మి, తో పాటు మహిళ యోగ సాధకురాళ్ళు రాధిక*, *సంతోషి, వసుధ రెడ్డి,**స్టేజ్ పై యోగసనాల తో వారి* *నైపుణ్యాన్ని చాటుకున్నారు* యోగ దినోత్సవ వేడుకలో సుమారు 200 మందికి పైగా యోగ సాధకులు మహిళ యోగ సాధకురాళ్ళు హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో షిఖర ఎన్క్లేవ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి,చంద్రపాల్ రెడ్డి,బాలాపూర్ శ్రీనివాస్ రెడ్డి.రాజిరెడ్డి,గోపాల్ రెడ్డి,మూల వెంకటేశ్వర రెడ్డి,మేక రవీంద్ర రెడ్డి. నారాయణ గుప్తా , లింగేశ్వర్ గుప్తా, రత్నకుమార్ గుప్తా, వెంకటేష్ గుప్త, విశ్వనాథ్ గుప్తా(విష్ణు) పాటిల్ చరణ్,మహిళ యోగ సాధకురాళ్ళుతదితరులు పాల్గొన్నారు.

Related Posts

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: ఆంద్రప్రదేశ్ లోని పాణ్యం దగ్గర మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కట్టుకున్న అలె కడ తెర్చిందా అనే కోణంలో దర్యాప్తు,మృతుడు ఆచూకీ లభ్యంతో అనేక అనుమానాలు…ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధలతో కట్టుకున్న…

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మునిసిపాలిటీలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (MAE)గా పని చేస్తున్న శ్రీ రాజశేఖర్‌ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో మే 20న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు